Breaking News

వాజేడు

ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించండి

ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించండి

సారథి న్యూస్, వాజేడు, ములుగు: ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి కె.రమాదేవి సూచించారు. సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో ప్రజావిజ్ఞప్తులు, ఈ- ఆఫీస్, పల్లెప్రగతి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటివరకు 646 దరఖాస్తులు రాగా, 358 పరిష్కరించామని, 288 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. ప్రజావాణిలో 21 రెవెన్యూ శాఖకు సంబంధించి, మూడు ఆసరా పెన్షన్లు, […]

Read More
పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

సారథి న్యూస్, వాజేడు, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు అంతా ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్​ ఎస్ కృష్ణఆదిత్య సూచించారు. ములుగు జిల్లా కలెక్టరేట్​లో ఆయన ceotelangana.nic.in వెబ్​సైట్​లో ఆయన స్వయంగా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 6వ తేదీ వరకు పాన్ 18, లేదా పాన్ 19 ద్వారా ఆన్​లైన్​లో లేదా తహసీల్దార్​ఆఫీస్ లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. నవంబర్ […]

Read More
తెలంగాణ పద్మశాలి అసోసియేషన్ కమిటీ ఎన్నిక

పద్మశాలి అసోసియేషన్ కమిటీ ఎన్నిక

సారథి న్యూస్, ములుగు: తెలంగాణ పద్మశాలి అఫీషియల్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్(పొపా) నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ రాజ్ సమక్షంలో మంగళవారం ఎన్నుకున్నారు. ములుగు జిల్లా పొపా కమిటీ అధ్యక్షుడిగా ఏళ్ల మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా చుంచు రమేష్, కోశాధికారిగా ఆడపు రాజు, ఉపాధ్యక్షుడిగా మెరుగు రమేష్, రాంచందర్, సహాయ కార్యదర్శిగా తాళ్ల విద్యాసాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా గజ్జెల సుమన్ ను ఎన్నకున్నారు. ములుగు జిల్లాలోని పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి కృషిచేస్తానని చెప్పారు. తన […]

Read More
మాకు ప్రశ్నించే హక్కు లేదా?

మాకు ప్రశ్నించే అధికారం లేదా?

సారథి న్యూస్, వాజేడు: ‘నాకు ప్రశ్నించే అధికారం లేదా..? నేను ఓ ప్రజాప్రతినిధిని కాదా?, కనీసం నాకు విలువ లేదా?’ అని కన్నీరుమున్నీరయ్యారు ములుగు జిల్లా వాజేడు ఎంపీపీ శ్యామల శారద. మంగళవారం ఆమె జడ్పీటీసీ సభ్యురాలు తల్లడి పుష్పలతతో కలిసి స్థానిక ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీడీవో చంద్రశేఖర్ పై విమర్శలు గుప్పించారు. పల్లెల్లో జరిగే పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తే తమను […]

Read More
ప్రకృతి వనాలతో మానసిక ఉల్లాసం

ప్రకృతి వనాలతో మానసిక ఉల్లాసం

సారథి న్యూస్​, వాజేడు, ములుగు: యాంత్రిక జీవన విధానంలో అలసిపోతున్న ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని పొందేందుకు పల్లె ప్రకృతివనాలు ఎంతో దోహదపడతాయని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్మించిన పల్లె ప్రకృతివనాన్ని కలెక్టర్, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క)తో కలిసి ప్రారంభించారు. అన్ని పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు తుదిదశకు చేరాయని వివరించారు. సేదదీరడానికి ఏర్పాటుచేసిన బెంచిలో కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు కాసేపు కూర్చుని […]

Read More
మావోయిస్టు పార్టీ ఇన్​ఫార్మర్ల అరెస్ట్​

మావోయిస్టు పార్టీ ఇన్​ఫార్మర్ల అరెస్ట్​

సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే కారణంతో 17మంది ఇన్​ఫార్మర్లను సోమవారం పోలీసులు అరెస్ట్ ​చేశారు. వీరంతా మావోయిస్టు అగ్రనేతలు హరిభుషణ్, దామోదర్, రాజిరెడ్డి, మైలరపు అడేల్లును కలిసేందుకు చత్తీస్​గఢ్​కు వెళ్లి వారికి కావాల్సిన విప్లవ సాహిత్యాన్ని సమకూర్చేందుకు వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. అరెస్ట్​ అయినవారిలో డబ్బకట్ల సుమన్, చందా మహేష్, తాటిపాముల రమేష్, చిడం జంగుదేవ్, రమణ, గంట సత్యం, కుడిమెట్ల శ్రీనివాస్, మెంతని […]

Read More
భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఈజీ

భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఈజీ

సారథి న్యూస్, వాజేడు, ములుగు: జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. మీసేవా, ధరణి ద్వారా ప్రజలకు పారదర్శకంగా భూసంబంధిత సేవలు అందిస్తామన్నారు. జిల్లాలో 47 మీసేవా సెంటర్లు, 60 కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా సేవలు అందించనున్నట్లు వివరించారు. మీ సేవా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నిర్ణయించిన […]

Read More
ఏజెన్సీ ప్రాంతంలో ఎల్ఆర్ఎస్ వద్దు

ఏజెన్సీ ప్రాంతంలో ఎల్ఆర్ఎస్ వద్దు

సారథి న్యూస్, వాజేడు, ములుగు: కొమరం భీమ్​ 80వ వర్ధంతిని ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కొమురం భీమ్​ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథులుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో ఆదివాసీల హక్కులు, ఆదివాసీ ప్రజలకు […]

Read More