Breaking News

ములుగు

‘గ్రేస్ హోమ్’లో అధికారుల తనిఖీలు

‘గ్రేస్ హోమ్’లో అధికారుల తనిఖీలు

సారథి, నూగురు వెంకటాపురం: వెంకటాపురం మండలంలోని పాత్రాపురం గ్రామంలో నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న గ్రేస్ అనాథ వృద్ధాశ్రమాన్ని బుధవారం డీడబ్ల్యూవో ప్రేమలత తని ఖీచేశారు. వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ఆశ్రమం వారు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి ఆరాతీశారు. ఆశ్రమం ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా నడుస్తుందా? అనే విషయాలను ఆరాతీశారు. పలురకాల రిజిస్టర్లను పరిశీలించారు. ఆశ్రమానికి ఫండ్స్ ఎలా వస్తున్నాయనే విషయాలను విచారించారు. ప్రభుత్వ సహకారానికి కూడా తమ వంతు కృషిచేస్తామని తెలిపారు. ఇదే విషయమై పై అధికారులకు […]

Read More
జిల్లా సరిహద్దుల్లో నిఘా పక్కాగా ఉండాలే

జిల్లా సరిహద్దుల్లో నిఘా పక్కాగా ఉండాలే

సారథి న్యూస్, ములుగు: జిల్లా సరిహద్దుల్లో నిఘా పక్కాగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్​ఎస్.కృష్ణఆదిత్య సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు రహదారి నుంచి కలప, ఇసుక, పీడీఎస్ బియ్యం, మారకద్రవ్యాల స్మగ్లింగ్ అవుతోందని, జిల్లా నలువైపులా చెక్​ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా అధికారులతో కలెక్టరేట్ లో రోడ్ సేఫ్టీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయడం, రేడియం స్టిక్కర్లు అతికించడం, కలరింగ్ […]

Read More
క్షయ నిర్మూలనలో ఉత్తమ సేవలు

క్షయ నిర్మూలనలో ఉత్తమ సేవలు

సారథి న్యూస్, వాజేడు: క్షయ వ్యాధి నిర్మూలన దినం సందర్భంగా ములుగు కలెక్టరేట్ లో కలెక్టర్​ కృష్ణ ఆదిత్య పలువురు వైద్యసిబ్బందిని సత్కరించారు. పీవో హన్మంత్ జెండగే, డిప్యూటీ కలెక్టర్ ఆదర్శ్ శురభి, డీఎంహెచ్​వో అప్పయ్య, ప్రోగ్రామ్​ ఆఫీసర్​ డాక్టర్​ రవీందర్​ చేతులమీదుగా వైద్యులు, సిబ్బందిని సన్మానించి ప్రశంసపత్రాలు అందజేశారు. వాజేడు ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలో క్షయ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించి వారికి మందులు పంపిణీ చేసినందుకు హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, పేరూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉత్తమ […]

Read More
రక్తమోడిన రోడ్లు

రక్తమోడిన రోడ్లు

రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు తెలంగాణ, చత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో ట్రాక్టర్ బోల్తా జగన్నాథపురం ‘వై’జంక్షన్ లో కారుబోల్తా సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో శుక్రవారం రెండు చోట్ల వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టేకులగూడెం బీరయ్య గుట్ట సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి 16మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వరంగల్లు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరంతా గురువారం కోయవీరపురం పెళ్లి రిసెప్షన్ కు వచ్చి వెళ్తుండగా ఈ […]

Read More
ములుగు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

ములుగు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

సారథి న్యూస్, ములుగు: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.కృష్ణ ఆదిత్య తెలిపారు. ఆదివారం శాసనమండలి ఎన్నికల పోలింగ్ సరళిని ములుగు, వెంకటాపురం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎన్నికల కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలో మొత్తం పోలైన ఓట్లలో పురుషులు 5,705 మంది, స్త్రీలు 2,489 మంది వేశారని, పోలింగ్ శాతం […]

Read More
ఓ ఐడియా..!

ఓ ఐడియా..!

సారథి న్యూస్, ములుగు: చెదిరిన గూడుకు ప్రాణంపోశారు ఓ ఆఫీసర్. ఓ వినూత్న ఆలోచనతో వాటికి నీడ కల్పించారు. ములుగు జిల్లా ప్రేమ్ నగర్ కు చెందిన అటవీశాఖ పీఆర్వో సాయికిరణ్ ఇంటి ఆవరణలో పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయి. గూడు బోర్ మోటర్ బోర్డు నుంచి కింద పడిపోవడంతో సాయికిరణ్​చలించిపోయారు. ఆ సమయంలో వినూత్నన ఆలోచన కలిగింది. వెంటనే పిచ్చుల కోసం ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేశారు. ఇంటి డాబా కింద అట్టలతో ఒక గూడును ఏర్పాటుచేశారు. ఆ గూడుకు […]

Read More
పంచాయతీ పన్నుల కలెక్షన్స్ పెంచాలి

పంచాయతీ పన్నుల కలెక్షన్స్ పెంచాలి

సారథి న్యూస్, ములుగు: గ్రామపంచాయతీ పన్నులను వసూలు చేయాలని ములుగు జిల్లా అడిషనల్​ కలెక్టర్​ ఆదిత్య సురభి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పల్లెప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్స్ నిర్మాణం, పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పల్లె ప్రకృతి వనాలను కాపాడాలని సూచించారు. ప్రతిఒక్కరూ మొక్కలను రక్షించుకునే బాధ్యతను తీసుకోవాలని కోరారు. జనరల్ ఫండ్స్ గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. పర్యాటక కేంద్రాలలైన రామప్ప, లక్నవరంలో టూరిస్టులు వచ్చి చెత్తపడేస్తున్నారని, వాటిని క్లీన్​ చేయించేందుకు చార్జీలు వసూలు […]

Read More
మహిళల హక్కులకు రక్షణ కల్పించాలి

మహిళల హక్కులకు రక్షణ కల్పించాలి

సారథి న్యూస్, ములుగు: మహిళల హక్కులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఏకలవ్య ఎరుకల గిరిజన హక్కుల పరిరక్షణ సాధన సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పాలకుర్తి విజయ్ కుమార్ కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలపై రాష్ట్ర నలుమూలల ఎక్కడో ఒకచోట ప్రతిరోజు హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్​ చేశారు.

Read More