సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.మార్చి 19 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 5తో ముగియనుంది. ఇంజినీరింగ్ పరీక్షను జూలై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనుండగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షను జూలై 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ.800 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు రూ. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి మే 30న ప్రవేశపరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్నంబర్, ఆధార్నంబర్ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.100 కాగా, 2020–21 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుకున్నవారు మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఫలితాల అనంతరం మెరిట్ ఆధారంగా విద్యార్థులకు గురుకులంలో అడ్మిషన్ ఇస్తారు. మరిన్నివివరాలకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి 6, 7, 8వ తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. అయితే తరగతులను మార్చి 1వ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సూచించారు. స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మంత్రి స్పష్టంచేశారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఓపెన్ స్కూళ్ల అడ్మిషన్ల గడువు ఈనెల 15వ తేదీ వరకు ఉందని, బడి మధ్యలో చదువును ఆపివేసిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి కోరారు. శనివారం వారు పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో యాదగిరి, జడ్పీ హైస్కూలు చిన్నశంకరంపేట కోఆర్డినేటర్ అర్చన, రాములు, ఉపాధ్యాయులు శ్రీకాంత్, రాజ్ కుమార్, నాగరాజు, సరిత పాల్గొన్నారు.
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చేరేందుకు ఐదవ విడత అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్ పి.శేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు జనవరి 19వ తేదీలోపు వెబ్సైట్ http://iti.telangana.gov.in లో అడ్మిషన్ పొందాలని సూచించారు. మొదటి నాలుగు విడతల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదివరకే జరిగిన నాలుగు విడతల్లో సర్టిఫికెట్వెరిఫికేషన్కాని విద్యార్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి […]
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్వీ) వచ్చే విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జేఎన్వీఎస్ వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ www.navodaya.gov.inలో డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రవేశ పరీక్షను 2021 ఏప్రిల్ 10న ఉదయం 11.30 గంటలకు దేశంలోని అన్ని జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్ష ఫలితాలను 2021 జూన్ నెలలో ప్రకటిస్తారు.ఎవరెవరు అర్హులు?జవహర్ నవోదయ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) డిగ్రీ గురుకులాలో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.పోస్టులు ఇవేతెలుగు, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, పిజిక్స్, బోటనీ , జువాలజీ, జియాలజి, కామర్స్ మాథ్స్, ఎకానామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మైక్రో బయాలజీ, సోషయాలజి, సైకాలజీ, జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, జెనిటిక్స్, జియోగ్రఫీ, ఫుడ్ […]
సారథి న్యూస్, కర్నూలు: విడుదలైన ఐఐటీ అడ్వాన్స్డ్ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపారని కాలేజీ ఏజీఎం మురళీకృష్ణ తెలిపారు. బి.హర్షవర్ధన్ నాయక్ (హాల్ టికెట్ నం. 6057057)ఎస్టీ కేటగిరీలో జాతీయస్థాయిలో 786వ ర్యాంక్, బి.గౌతమ్ నాయక్ (హాల్ టికెట్ నం.6059090) ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 928వ ర్యాంక్, ఆర్.యమున(హాల్ టికెట్ నం.6007039) ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 950వ ర్యాంక్, జి. ఐశ్వర్య (హాల్ టికెట్ నం.6058093) ఎస్సీ […]