Breaking News

Day: April 7, 2022

బీఎస్పీ నాయకుడికి పరామర్శ

బీఎస్పీ నాయకుడికి పరామర్శ

సామాజికసారథి, కల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ నాయకుడు ఆంజనేయులు ఇటీవల కరెంట్​షాక్​కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జ్​కొమ్ము శ్రీనివాస్​యాదవ్ బుధవారం ​అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆంజనేయులు బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బీఎస్పీ జిల్లా కోశాధికారి బ్రహ్మం తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More
బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు

బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు

తల్లిదండ్రులకు తెలియకుండా బాలుడి మతమార్పిడి ఓ ఇమామ్​ దుర్మార్గం.. ఆందోళనలో తల్లిదండ్రులు నాగర్​కర్నూల్​ జిల్లా ఖానాపూర్​లో వెలుగులోకి.. సామాజిక సారథి, బిజినేపల్లి: కనిపెంచిన తల్లిదండ్రులకు తెలియకుండా హిందూమతం నుంచి ఓ యువకుడిని మాయమాటలు చెప్పి ఇస్లాం మతంలోకి మార్చారు. పైగా ఆరునెలల నుంచి ఇంటికి రాకుండా చేశారు. చివరికి ఆ యువకుడు వేషం కూడా మార్చారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా నాగర్​కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. నాగర్​కర్నూల్​జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్​గ్రామానికి చెందినవెల్కిచర్ల శ్రీనివాసులు కుమారుడైన వెల్కిచర్ల […]

Read More