Breaking News

Day: February 6, 2022

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పలు శుభకార్యాల్లో ఆదివారం విస్తృతంగా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ లోని ముఖ్యకార్యకర్తలతో కలిసి తాడూరు మండల కేంద్రంలోని బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నాగర్ కర్నూల్, తెలకపల్లి గ్రామాల్లో కార్యకర్తల పిలుపుమేరకు పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. అనంతరం బిజినేపల్లి మండలంలోని పాలెం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడ […]

Read More
బిడ్డను ప్రాణంగా పెంచుకున్నం

బిడ్డను ప్రాణంగా పెంచుకున్నం..

మా కూతురుకు ఏమైందో చెప్పండి మాధవి తల్లిదండ్రుల కన్నీటివేదన ప్రతిభ కాలేజీ ఎదుట ఆందోళన కలెక్టర్​, ఎస్పీ న్యాయం చేయాలని వేడుకోలు సామాజికసారథి, మహబూబ్​నగర్: ‘చిన్నప్పటి నుంచి బిడ్డను అల్లారుముద్దుగా పెంచుతున్నాం. ఏ కష్టం రాకుండా చూసుకున్నాం. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాం. డాక్టర్​అయితనంటే మీ కాలేజీలో నేర్పించాం. లక్షలు చేర్పించాం. కాలేజీకి వచ్చిన బిడ్డ మాయమైంది. చెట్టంతా ఎదిగి కూతురు మమ్ముల్ని సాకుతదనుకుంటే శవమై వచ్చింది. ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు. ఎలా చనిపోయిందో.. ఏమైందో చెప్పండి. […]

Read More
ఆంజనేయుడి గుడికి భారీ విరాళం

ఆంజనేయుడి గుడికి భారీ విరాళం

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన కోటిచింతల నిరంజన్​రావు స్మారకార్థం ఆయన సతీమణి సుగణమ్మ, కుమారుడు పురుషోత్తంరావు రూ.51,116ను విరాళంగా అందజేశారు. ఆభయ ఆంజనేయుడి సన్నిధిలో ఆ మొత్తాన్ని వారు గ్రామసర్పంచ్ ​పొనుగోటి వెంకటేశ్వర్​రావుకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ​మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని కోరారు. అన్ని పనులు పూర్తయితే త్వరలోనే పూర్తిచేసుకుందామని చెప్పారు. గొప్ప […]

Read More