Breaking News

Day: December 2, 2021

బావిలోకి దూసుకెళ్లిన కారు

బావిలోకి దూసుకెళ్లిన కారు

తల్లీకొడుకు మృత్యువాత సహాయక చర్యల్లో గజ ఈతగాడు మృతి సామాజిక సారథి, దుబ్బాక: కారు వేగం అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో తల్లీకొడుకుతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు బుధవారం మృతిచెంచాడు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు లక్ష్మి(50), ప్రశాంత్ (26) కారులో |హుస్నాబాద్ మండలం నందరం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో […]

Read More
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత

సామాజిక సారథి, హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్కు ప్రధాన గేటు వద్ద జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, పోలీస్‌ శాఖల సంయుక్త సమావేశాన్ని  నిర్వహించారు. కేబీఆర్‌ పార్క్‌ విస్తీర్ణం, పార్కుకు వచ్చే సందర్శకుల భద్రత, ఇతర చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కొంతకాలంగా పార్క్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను […]

Read More
‘రైతన్న’ బాధ అర్థమైంది: ఎమ్మెల్యే మర్రి

‘రైతన్న’బాధ అర్థమైంది: ఎమ్మెల్యే మర్రి

సామాజిక సారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను బుధవారం నాగర్​కర్నూల్​లోని రామకృష్ణ టాకీస్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల నేపథ్యంలో వచ్చిన ఇలాంటి చిత్రాలను మనమంతా ఆదరించాలి, ఆశీర్వదించాలి, అఖండ విజయం అందించాలి. అది మన బాధ్యత’ అని గుర్తుచేశారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా దర్జాగా మద్యాన్ని తయారుచేసి ప్రజల […]

Read More
ఒమిక్రాన్ ముప్పు ఉంది

ఒమిక్రాన్ ముప్పు ఉంది

డాక్టర్ల ఉదాసీన వైఖరి సరికాదు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, తదితర శాఖల అధికారులతో వ్యాక్సినేషన్ పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ తో ముప్పు పొంచి ఉందని, వందశాతం వ్యాక్సినేషన్ […]

Read More
వరుణ దేవుడికి అభిషేకం

వరుణ దేవుడికి అభిషేకం

సామాజిక సారథి, తుర్కయంజాల్: ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో వరుణదేవుడికి అర్చన, అభిషేక మహోత్సవాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్​యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, జడ్పీచైర్​పర్సన్​తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే జి.జైపాల్​యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మా సత్తయ్య, రైతుసంఘం అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కన్నడ ముత్యంరెడ్డి, బ్యాంకు డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ చెవుల దశరథ, 12వ […]

Read More
నెల్లికల్ లిఫ్ట్ నోముల స్వప్నం

నెల్లికల్ లిఫ్ట్ నోముల స్వప్నం

  • December 2, 2021
  • Comments Off on నెల్లికల్ లిఫ్ట్ నోముల స్వప్నం

విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి రామ్మూర్తి, నర్సింహయ్య విగ్రహాల ఆవిష్కరణ నర్సింహ్మయ్య సస్మరణ సభకు హాజరైన జిల్లా నేతలు సామాజిక సారథి, హాలియా: దివంగత శాసనసభ్యులు నోముల నరసింహ్మయ్య, గుండెబోయిన రామూర్తి యాదవ్ లు ప్రజల గొంతుకులై నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ నేతలు నిత్యం ప్రజలకోసమే పరితపించారని ఆయన కొనియాడారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని నిడమనూరు మండలం వెంపాడ్ గ్రామంలో దివంగత శాసన సభ్యులు నోముల […]

Read More
జనావాసాల్లో ఆ షాపులొద్దని నిరసన

జనావాసాల్లో ఆ షాపులొద్దని నిరసన

  • December 2, 2021
  • Comments Off on జనావాసాల్లో ఆ షాపులొద్దని నిరసన

సామాజిక సారథి, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని అల్లూరి సీతారామరాజు సెంటర్లో ప్రజలు నివసించే ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా బుధవారం ధర్ని నర్వహించారు. ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి వళ్ళం దాసు కుమార్, టి.ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బొట్ల రమేష్ జిల్లా అధ్యక్షుడు బొట్ల రమేష్, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోడేటి దయాకర్, మాదాసి యాకూబ్ మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మాట్లాడారు. […]

Read More
మేడారం జాతరపై మంత్రి సమీక్ష

మేడారం జాతరపై మంత్రి సమీక్ష

 సామాజిక సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ స్థానిక అధికారులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకూ జరగనున్న జాతర కోసం వసతుల కల్పన, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు అందించారు. ముందుగా మేడారం అమ్మవార్లు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. జంపన్న వాగు […]

Read More