Breaking News

Day: May 6, 2021

బెజ్జంకిలో లాక్ డౌన్ అంక్షలు

బెజ్జంకిలో లాక్ డౌన్ అంక్షలు

  • May 6, 2021
  • Comments Off on బెజ్జంకిలో లాక్ డౌన్ అంక్షలు

–  తీర్మాణించిన గ్రామ పాలకమండలి సభ్యులు సారథి, సిద్దిపేట ప్రతినిధి:  కరోనా సెంకడ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఈనెల ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:00 వరకే వర్తక, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉండనున్నాయి. మధ్యాహ్నాం నుంచి మండల కేంద్రంలో లాక్ డౌన్ ఆంక్షాలు అమలు చేయాలని బెజ్జంకి గ్రామ సర్పంచి ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్, గ్రామపాలకవర్గ సభ్యులు బుధవారం ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. […]

Read More
వేములవాడలో లాక్ డౌన్

వేములవాడలో లాక్ డౌన్

* రాజన్న సన్నిదిలో కొడేమొక్కులు రద్దు సారథి, వేములవాడ: శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొందింది. రాజన్న ఆలయంలో కారోన వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోంది. దీంతో గురువారం నుండి రాజన్న ఆలయంలో కోడె మొక్కుబడితో పాటు పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ తెలిపారు. అదే విధంగా మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి  పాలకవర్గం, అధికారులతో ఏర్పాటు చేసి అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడుతూ […]

Read More
ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

సారథి, హైదరాబాద్: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 19న ఆయనకు కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన గజ్వేల్‌లోని తన ఫాంహౌజ్‌లోనే ఐసోలేషన్‌లో ఉండిపోయారు. 28న ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో వైద్యులు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా, నెగెటివ్ అని వచ్చింది. 29న ఆర్టీపీసీఆర్‌లో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చివరికి మే 4న  కరోనా నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారని వ్యక్తిగత వైద్యులు ధ్రువీకరించారు. […]

Read More
శభాష్ విలేజ్ సెక్రెటరీ

శభాష్ విలేజ్ సెక్రటరీ!

  • May 6, 2021
  • Comments Off on శభాష్ విలేజ్ సెక్రటరీ!

సారథి, సిద్దిపేట, కరీంనగర్ ప్రతినిధి: ఆయన ఓ గ్రామానికి కార్యదర్శి కానీ కరోనాతో బాధపడుతున్న గ్రామస్తులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని గునుకులపల్లిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. గ్రామంలో సుపరిపాలన సాగాలని గ్రామ ప్రథమ పౌరుడితో ఆ గ్రామ సెక్రటరీ శ్రావణ్ కదం తొక్కుతూ గ్రామస్తులతో మమేకమవుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభించకుండా అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ రైతు కటుంబ […]

Read More
విజయ్​సరసన బాలీవుడ్​స్టార్​హీరోయిన్​

విజయ్​ సరసన బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​

‘అర్జున్​రెడ్డి’, ‘గోత గోవిందం’ వంటి బ్లాక్​బాస్టర్​తో మస్త్​పాపులారిటీ సంపాదించుకున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కత్రినాకైఫ్​ నటించనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా.. విజయ్‌ని ఫాలో అవుతోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ కూడా అందుకు సంకేతమని అనిపిస్తోంది. ‘న్యూ డే.. న్యూ హెయిర్ కట్.. న్యూ ఫిలిమ్’ అంటూ కత్రినాపెట్టిన పోస్ట్ విజయ్ సినిమా […]

Read More
కరోనాతో సర్పంచ్ మృతి

కరోనాతో సర్పంచ్ మృతి

సారథి, రామాయంపేట: కరోనా బారినపడి మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామ సర్పంచ్ కర్రెయ్య(63) చనిపోయారు. కొవిడ్​ నిర్ధారణ కావడంతో రామయంపేటలోని ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రతిరోజూ ఉదయం టీవీఎస్ మోటార్ సైకిల్ పై గ్రామంలో వాడవాడలా తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకునే వాడని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More
కరోనా థర్డ్​వేవ్​ముప్పు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

కరోనా థర్డ్​వేవ్​ ముప్పు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్​ వేవ్ ​విరుచుపడుతోంది. వైరస్​ తన రూపాంతరాన్ని మార్చుకుంటోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. ఈ తరుణంలో థర్డ్​వేవ్ ​ముప్పు కూడా తప్పదన్న సైంటిస్టులు, వైద్యనిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రతిఒక్కరిలోనూ మరింత భయాందోళన మొదలైంది. విపత్తు ఎలా విరుచుకుపడుతుందోనన్న కలవరం నెలకొంది. దేశంలో కొవిడ్ అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కొనేందుకు టీకాలపై పరిశోధనలను పెంచాలని కేంద్రప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు విజయరాఘవన్ సైతం హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ ను అప్​ […]

Read More

ఆస్పత్రుల్లో వైద్యం కరువు

– కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి సారథి, సిద్దిపేట ప్రతినిధి: కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని యువజన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు బీనవేని రాకేష్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో సరైన సౌకర్యలు లేక వైద్యమందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మండల గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజుకు 30 కరోనా […]

Read More