Breaking News

Month: January 2021

రెవెన్యూ కోర్టు కేసులు పరిష్కరించండి

రెవెన్యూ కోర్టు కేసులు పరిష్కరించండి

సారథి న్యూస్, ములుగు: రెవెన్యూ కోర్టులో పెండింగ్​లో ఉన్న కేసులను పరిష్కరించాలని ఎస్.కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్​సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సీలింగ్, భూదాన్, హైవేలకు ఇచ్చిన భూముల వివరాలను సంబంధిత నమూనాలో పొందుపర్చాలని సూచించారు. 96లో మ్యుటేషన్ చేసిన రిపోర్టు ఆధారంగా రికార్డులను సరిచూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అతితక్కువ కేసులు ఉన్న జిల్లా ములుగు, భద్రాది మాత్రమేనని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన రెవెన్యూ కేసులను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో […]

Read More
ఉద్యోగులకు సీపీఎస్​శాపం

ఉద్యోగులకు సీపీఎస్​ శాపం

సారథి న్యూస్, మానవపాడు: సీపీఎస్ విధానం ద్వారా 1.5లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎస్ ​జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో అగ్రికల్చర్​ ఆఫీసర్ ​శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ ​రవికుమార్ ​చేతులమీదుగా టీఎస్​సీపీఎస్ ఈయూ క్యాలెండర్​ను ఆవిష్కరించారు. సీపీఎస్​ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ ​చేస్తూ వచ్చేనెల 14న జిల్లా కేంద్రంలో భారీర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగులను కాపాడాలని రాష్ట్ర సలహాదారుడు విష్ణు కోరారు. […]

Read More
తైబందీ అమలు చేయొద్దు

తైబందీ అమలు చేయొద్దు

సారథి న్యూస్, రామాయంపేట: సుమారు పదేళ్ల తర్వాత నిండిన హైదర్​ చెరువులోని నీటిని 20,30 ఎకరాల సాగు విస్తీర్ణం కోసం విడుదల చేయొద్దని నార్లాపూర్ ముదిరాజ్ కులస్తులు, ఇతర గ్రామస్తులు నిజాంపేట తహసీల్దార్ జయరాంకు వినతిపత్రం అందజేశారు. నార్లాపూర్, తిప్పనగుళ్ల, శోకత్ పల్లి గ్రామాలకు చెందిన ముదిరాజ్, బెస్త కులస్తులు ఈ చెరువులో 10లక్షల చేప పిల్లల మేర పెంచారని వివరించారు. నీటిని విడుదల చేస్తే అవి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. చెరువులో నీళ్లు ఉండడం ద్వారా […]

Read More
స్త్రీశక్తి సన్నద్ధం కావాలి

స్త్రీశక్తి సన్నద్ధం కావాలి

హైదరాబాద్‌: ట్రాఫిక్‌, సైబర్‌ క్రైం సహా అన్ని విభాగాల్లో సైబరాబాద్‌లో 12 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని సైబరాబాద్‌‌ సీపీ సజ్జనార్‌ వివరించారు. పిల్లలు, మహిళల భద్రతపై ప్రత్యేకశ్రద్ధ వహించామని చెప్పారు. ఈ ఏడాది సైబరాబాద్‌కు 750 మంది మహిళా కానిస్టేబుళ్లు పోస్టింగ్‌పై వచ్చారని వెల్లడించారు. షీ టీమ్​తో సమాజంలో మార్పు వస్తుందన్నారు. సమాజం, దేశం కోసం స్త్రీ శక్తి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం ఫిల్మ్ నగర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ‘షి పాహి’ కార్యక్రమం […]

Read More
కరోనా.. ఆంక్షల సడలింపు

కరోనా.. ఆంక్షల సడలింపు

హైదరాబాద్: కరోనా కేసులు తుగ్గుముఖం పట్టడంతో కేంద్రప్రభుత్వం కొన్ని ఆంక్షలను సడలించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చింది. జనవరి 31వ తేదీ నాటికి గతంలో విధించిన నిబంధనల గడువు ముగియనుంది. కేంద్ర హోంశాఖ బుధవారం కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సినిమా హాళ్లు, థియేటర్లు గరిష్ట సీటింగ్ సామర్థ్యంతో ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఇప్పటివరకు వీటిని 50 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతిచ్చారు. […]

Read More
స్కూళ్లు తెరిచేందుకు జాగ్రత్తలు తప్పనిసరి

స్కూళ్లు తెరిచేందుకు జాగ్రత్తలు తప్పనిసరి

సారథి న్యూస్​, హైదరాబాద్‌: ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 9, 10వ తరగతులకు విద్యార్థులను పంపించేందుకు 60శాతం మంది తల్లిదండ్రులు అంగీకార పత్రాలు అందించారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాలని మంత్రి సూచించారు. 9వ తరగతిలోపు విద్యార్థులకు డిజిటల్‌ […]

Read More
ప్రశ్నించే గొంతుకగా నిలుస్తా: తీన్మార్​ మల్లన్న

ప్రశ్నించే గొంతుకగా నిలుస్తా: తీన్మార్​ మల్లన్న

సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం, వరంగల్లు, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్​కుమార్)బుధవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీడీవో, తహసీల్దార్​ ఆఫీసు, ప్రభుత్వ ఆస్పత్రి, జడ్పీ హైస్కూలు, కస్తూర్బా విద్యాలయం, మినీ గురుకులంలో విధులు నిర్వహిస్తున్న పట్టభద్రులను కలిశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు ఒకసారి అవకాశమిస్తే భావితరాలకు భరోసాగా నిలుస్తానని, ప్రశ్నించే గొంతుకగా, ప్రజలపక్షాల నిలబడతానని అన్నారు. అంతకుముందు తీన్మార్ మల్లన్న […]

Read More
ఆ చట్టాలను రద్దుచేయాల్సిందే..

ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే..

వ్యవసాయరంగాన్నికార్పొరేట్​ సంస్థలకు అప్పగించేందుకు కుట్ర ‘అఖిల భారత కిసాన్ సంఘర్ష్’ కమిటీ బహిరంగ సభలో నేతలు వామపక్షాలు, రైతుల సంఘాల ఆధ్వర్యంలో జాతా సరూర్ నగర్ స్టేడియం నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు భారీర్యాలీ సారథి న్యూస్, హైదరాబాద్: దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ ​సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వామపక్ష పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు ఆక్షేపించారు. వ్యవసాయ చట్టాలను చర్చించి ప్రత్యేక చట్టాలు రూపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ […]

Read More