Breaking News

Month: January 2021

ప్రమోషన్ల వివరాలు రెడీ చేయండి

ప్రమోషన్ల రిపోర్టు రెడీ చేయండి

సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సెక్రటేరియట్ హెచ్ఎండీవోలు, జిల్లాస్థాయిలో ఉద్యోగుల ప్రమోషన్లు ఎలాంటి జోక్యం లేకుండా జనవరి 31వ తేదీలోపు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రమోషన్ తో పాటు కారుణ్య నియామకాల ప్రక్రియను ఎటువంటి జోక్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వల్ల ఖాళీలను కూడా ప్రత్యక్ష […]

Read More
పీవీకి ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం

పీవీకి ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం

సారథి న్యూస్, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు ఈ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నల్లగొండ ఎంపీ, పీసీసీ చీఫ్​ఎన్.ఉత్తమ్​కుమార్​రెడ్డి కొనియాడారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తాను రాష్ట్రపతి భవన్ లో ప్రొటోకాల్ ఆఫీసర్ గా ఉన్నానని గుర్తుచేశారు. ఆ సమయంలోనే తనకు ఆయనతో అనేక విషయాలు చర్చించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పీవీతో కలిసి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వచ్చిందన్నారు. గాంధీభవన్ లో సోమవారం పీవీ నర్సింహారావు […]

Read More
మంత్రి కేటీఆర్​ను కలిసి సీపీ సజ్జనార్​

మంత్రి కేటీఆర్​ను కలిసి సీపీ సజ్జనార్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సైబరాబాద్​సీపీ సజ్జనార్​తో పాటు ఇతర పోలీసు అధికారులు సోమవారం ప్రగతిభవన్​లో కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 2020 వార్షిక రిపోర్టును సీపీ మంత్రి కేటీఆర్​కు అందజేశారు.

Read More
ఎస్సీ, ఎస్టీ యువత ఆర్థికంగా ఎదగాలె

ఎస్సీ, ఎస్టీ యువత ఆర్థికంగా ఎదగాలె

సారథి న్యూస్, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన సహాయం అందించడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎం కె.చంద్రశేఖర్​రావు కట్టుబడి ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ తెలిపారు. సోమవారం బీఆర్కే భవన్ లో డీఐసీసీఐ (దళిత్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) బృందం ప్రభుత్వ కార్యదర్శిని కలిసి 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత గిరిజన యువత పారిశ్రామికరంగంలో […]

Read More
ప్రజాసమస్యలపై దృష్టిపెట్టండి

ప్రజాసమస్యలపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, ములుగు: ప్రజావిజ్ఞప్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముగులు జిల్లా అడిషనల్​కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ–ఫైలింగ్ ద్వారా ప్రభుత్వ కార్యాకలాపాలు నిర్వహించాలని సూచించారు. ప్రజావాణికి అధికారులంతా తప్పనిసరిగా నివేదికలతో రావాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,842 విజ్ఞప్తులు రాగా, 1,335 పరిష్కరించినట్లు వివరించారు. పల్లెప్రగతి పనులు వెంటవెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో […]

Read More
రైతులను పాలేర్లుగా మార్చొద్దు: పొన్నం

రైతులను పాలేర్లుగా మార్చొద్దు: పొన్నం

సారథి న్యూస్, హుస్నాబాద్: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తమపంట పొలాల్లో పాలేర్లుగా మారే అవకాశం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్​లో భారీర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఐకేపీ కొనుగోలు సెంటర్లను నిర్వీర్యం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం ద్వారా […]

Read More
హామీల అమలులో విఫలం

హామీల అమలులో విఫలం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన యువకులతో పాటు, చేగుంట మండలం పొలంపల్లి గ్రామ యువకులు కలిసి మొత్తం 50 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్​ ప్రభుత్వం […]

Read More
కాలభైరవుడిని ఎందుకు పూజించాలి

కాలభైరవుడిని ఎందుకు పూజించాలి

భై అంటే భయం అని, రవ అంటే ప్రతిధ్వని అని అర్థం. ఈ రెండు పదాలు భైరవుడి స్వభావాన్ని తెలియజేస్తాయి. కాలభైరవ సాధనలో ప్రత్యేక విషయమేమంటే సాధకుడికి భవిష్యత్​లో జరగబోయే ప్రమాదాలు, చెడు పరిణామాలు, రకరకాల సమస్యల గురించి ముందుగానే తెలియజేస్తాడు. కాలభైరవుడు ఆ సాధకుడికి సాధన కాలంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెంటే ఉండి కాపాడుతుంటాడని తంత్రశాస్త్ర విజ్ఞానం తెలియజేస్తుంది. సాధారణంగా భైరవుడు, శక్తి ఆలయాలకు కాపలాదారుడిగా వ్యవహరిస్తాడు. ఈ భైరవుడు ఎలా అవతరించాడంటే శివ […]

Read More