Breaking News

Month: January 2021

రెండు చుక్కలతో నిండు జీవితం

రెండు చుక్కలతో నిండు జీవితం

సారథి న్యూస్, మానవపాడు: మండలంలో నిర్వహించిన పల్స్​పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా పోగ్రాం అధికారి డాక్టర్ సౌజన్య అన్నారు. మానవపాడు మండలంలో 4,892 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని వివరించారు. మండలం పరిధిలో 33 పోల్స్ పోలియో బూత్​లను ఏర్పాటు చేయడంతో పాటు ఒక మొబైల్ టీమ్ ద్వారా పోలియో చుక్కలను వేశామన్నారు. రెండురోజుల పాటు ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ అధికారులు చంద్రన్న సత్యనారాయణ, సంధ్యారాణి, తిరుమల్, ఆరోగ్యశ్రీ […]

Read More
చర్లలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి

చర్లలో గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాలి

సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: గిరిజన విశ్వవిద్యాలయాన్ని చర్లలోనే ఏర్పాటుచేయడం ద్వారానే ఐదు రాష్ట్రాల ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్శా నర్సింహామూర్తి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం.నాగరాజు అభిప్రాయపడ్డారు. మైదాన ప్రాంతమైన ములుగులో ఏర్పాటుచేయడం సరికాదన్నారు. శనివారం వారు చర్లలో విలేకరులతో మాట్లాడారు. చర్లలో ఏర్పాటుచేస్తే ఛత్తీస్ ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల ఆదివాసీలకు అత్యంత అనువుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఆదివాసీలను ఉన్నతవిద్యకు […]

Read More
ఎస్సై చొరవతో యువతి సేఫ్​!

ఎస్సై చొరవతో యువతి సేఫ్​!

సారథి న్యూస్, బిజినేపల్లి: కలహాలతో ఓ యువతి పురుగు మందు తాగి చనిపోవాలని అనుకుంది. తన చావుకు కొందరు కారణమని వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతో అది కాస్తా వైరల్​గా మారింది. ఇంతలో ఎస్సైకి విషయం తెలియడంతో ఆమెను అత్యంత చాకచాక్యంతో ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఈ ఘటన శనివారం నాగర్​కర్నూల్ ​జిల్లాలో సంచలనం రేపింది. బిజినేపల్లి మండలం సల్కర్​పేట గ్రామానికి చెందిన మాధవి వివాహిత. కుటుంబ కలహాలతో ప్రస్తుతం పుట్టిన ఊరులోనే ఉంటోంది. ‘వ్యక్తిగత […]

Read More
గాంధీజీ ఘననివాళి

గాంధీజీకి ఘననివాళి

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్​లో శనివారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ లోని అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, డీసీవో విజయ్ భాస్కర్ రెడ్డి, ములుగు తహసీల్దార్ ఎం.సత్యనారాయణస్వామి, కలెక్టరేట్ ఏవో జె.శ్యాంకుమార్ పాల్గొన్నారు. వాజేడులో గాంధీజీ వర్ధంతివాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో శనివారం గాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా […]

Read More
‘జహీరాబాద్’లో బీజేపీ జెంగా ఎగరేస్తాం

‘జహీరాబాద్’లో బీజేపీ జెండా ఎగరేస్తాం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్ అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయ సాధనకు నిరంతరం కృషిచేస్తామని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందుకెళ్తుందన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. వారి వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ యాదవ్, […]

Read More
సేవలతోనే గుర్తింపు

సేవలతోనే గుర్తింపు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: విధి నిర్వహణలో ప్రజలకు చేసిన సేవలే గుర్తింపునిస్తాయని సంగారెడ్డి తపాలా శాఖ సబ్ డివిజన్ మెయిల్ ఓవర్సీ స్ బి.శ్రీనివాస్, పెద్దశంకరంపేట ఎస్పీఎం అనిల్​కుమార్​అన్నారు. శనివారం పెద్దశంకరంపేట పోస్ట్​ఆఫీసులో చిలపల్లి బీపీఎం సుదర్శన్ రిటైర్డ్​మెంట్​కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 42 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో తపాలాశాఖలో సేవలందించడం అమోఘమన్నారు. అనంతరం బీపీఎం సుదర్శన్​ను తపాలా సిబ్బంది ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో గంగారాం విజయ్ కుమార్, సాయిరాం, కృష్ణవేణి, రాఘవేందర్, నిరంజన్, శంకర్, సాయిగౌడ్ […]

Read More
వన్యప్రాణుల కదలికలను పరిశీలించాలె

వన్యప్రాణుల కదలికలను పరిశీలించాలె

సారథి న్యూస్, ఏటూరునాగారం: ఏటూరునాగారంలోని నార్త్ రేంజ్ పరిధిలోని భూపాతిపూర్ బీట్, గురవేళ్ల బీట్లో నూతనంగా నిర్మిస్తున్న పెర్కోలేషన్ ట్యాంక్ పనులను డీ ఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి శుక్రవారం పరిశీలించారు. పనులు పూర్తి వెంటనే సోలర్ బోర్‌వెల్ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో టైగర్ తిరిగిన ప్రదేశం కావునా ఇక్కడ కెమెరా ట్రాప్స్ నిఘా పెంచాలన్నారు. అలాగే వన్యప్రాణుల కదలికలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఆయన వెంట ఏటూరునాగారం ఎఫ్ డీవో వీణావాణి ఉన్నారు.

Read More
జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లు నడపాలే

జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లు నడపాలే

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: స్కూళ్లు పున:ప్రారంభమవుతున్ననేపథ్యంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చిన్నశంకరంపేట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మిరెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో హైస్కూలు హెడ్ మాస్టర్లు, సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలు నడపాలని తహసీల్దార్​ రాజేశ్వర్​రావు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎంపీడీవో గణేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు నష్టపోయిన రోజులను దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలో మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులంతా కృషిచేయాలని ఎంఈవో […]

Read More