Breaking News

Year: 2020

స్పీడ్​ పెంచిన.. రాశిఖన్నా

స్పీడ్​ పెంచిన.. రాశిఖన్నా

చబ్బీ చీక్స్ రాశిఖన్నా అన్​లాక్​ తర్వాత కొంచెం స్పీడ్​ పెంచినట్టే ఉంది. ఒకేసారి వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తోంది. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత రాశి తెలుగు సినిమాలకు కమిట్​మెంట్​ ఏమీ ఇవ్వకుండా.. ‘మేధావి’, ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3’, ‘సైతాన్ క బచ్చా’ ఇలా వరుస తమిళ సినిమాలకు కమిటవ్వడంతో రాశి ఇంకా తెలుగులో కనిపించదేమో! అని పుకార్లు గుప్పించేశారంతా. అదేమీ కాదు ‘నేను ఆడా ఉంటా..ఈడా ఉంటా.. హీరో హీరోయిన్లకు ఏ […]

Read More
కళ్యాణ్​రామ్​.. డు ఆర్ డై

కళ్యాణ్​రామ్​.. ‘డు ఆర్ డై’

నందమూరి హీరోల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ‘పటాస్’ తర్వాత ఆ స్థాయి హిట్ రిపీట్ చేసేందుకు నందమూరి హీరో సీరియస్ గానే ట్రై చేస్తున్నాడు. గతంలో కేవీ గుహన్ డైరెక్షన్ లో వచ్చిన ‘118’ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎంత మంచివాడవురా’ యావరేజ్ గానే మిగిలిపోయింది. ప్రస్తుతం కొత్త దర్శకుడు వశిష్టతో ఓ మూవీ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్ […]

Read More
సెబాస్టియన్ కోరిక..

సెబాస్టియన్ కోరిక..

‘రాజావారు రాణివారు’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. సినిమా హిట్ తో వెంటనే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ‘సెబాస్టియన్’గా వస్తున్నాడు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నమ్రతాదారేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్స్. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రమోద్ రాజు నిర్మాత. జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. రేచీకటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ […]

Read More
రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలి

రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలి

సారథి న్యూస్, మహబూబాబాద్​: సీఎం కేసీఆర్​ రైతును రాజుగా, వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు. బీజేపీ మాయమాటలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. అందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. శనివారం మహబూబాబాద్​ జిల్లా కేసముద్రంలో రైతువేదిక భవనం, వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రం భవనాలను మంత్రి మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. ఈ […]

Read More
భార్యాభర్తలపై కత్తితో దాడి

భార్యాభర్తలపై కత్తితో దాడి

సారథి న్యూస్, రామయంపేట: పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలపై కత్తితో ఓ వ్యక్తి దాడిచేశాడు. శనివారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయిని శ్రీనివాస్ అతని భార్య కనకవ్వలపై అదే గ్రామానికి చెందిన తమ్మల ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాతకక్షలే కారణమని గ్రామస్తులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు […]

Read More
అధికారుల బెదిరింపులు మానుకోవాలి

అధికారుల బెదిరింపులు మానుకోవాలి

సారథి న్యూస్, వెంకటాపురం: ఏజెన్సీలో భుక్తి కోసం, న్యాయబద్ధంగా శాంతిభద్రతలకు ఆటంకం కలిగించకుండా కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ నిరసన వ్యక్తంచేస్తున్న ఆదివాసీలను దీక్ష విరమించాలని బెదిరింపులకు పాల్పడడం సరికాదని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి పూనేం చంటి అన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం ఐదవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తూ గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు […]

Read More
శ్రీశైలంలో ఏకాదశి వేడుకలు

శ్రీశైలంలో ఏకాదశి వేడుకలు

శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో శుక్రవారం మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. అంతకుముందు భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయాధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Read More
క్రీస్తు పుట్టుక ఓ శుభసూచికం

క్రీస్తు పుట్టుక ఓ శుభసూచికం

ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్యసారథి న్యూస్​, ములుగు: క్రిస్మస్ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవులకు ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు పుట్టుక ప్రపంచానికే ఓ శుభసూచికమని, ఆయన జననం ఓ సంచలనం అని కొనియాడారు. క్రీస్తు మానవాళిపై చూపిన ప్రేమ, దయ, కృప, శాంతి ప్రజలంతా ఆచరించదగినవని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా నుంచి మనల్ని విముక్తి చేసేలా క్రైస్తవులు ప్రార్థనలు చేయాలని […]

Read More