Breaking News

శ్రీశైలంలో ఏకాదశి వేడుకలు

శ్రీశైలంలో ఏకాదశి వేడుకలు

శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో శుక్రవారం మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. అంతకుముందు భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయాధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో అమ్మవారు, స్వామివారి ఊరేగింపు
విద్యుత్​ వెలుగుల్లో శ్రీశైలం ఆలయం
ఉత్తర ద్వార దర్శనం కోసం అమ్మవారు, స్వామివారి ఉత్సవ మూర్తులను తీసుకెళ్తున్న అర్చకులు, ఆలయాధికారులు