శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో శుక్రవారం మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. అంతకుముందు భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయాధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
- December 25, 2020
- Archive
- Top News
- ఆధ్యాత్మికం
- షార్ట్ న్యూస్
- MALLIKARJUNA SWAMY
- SRISAILAM
- UTTADWARA DARSHANAM
- భ్రమరాంబ
- మల్లికార్జున స్వామి
- శ్రీశైలం
- Comments Off on శ్రీశైలంలో ఏకాదశి వేడుకలు