Breaking News

Month: July 2020

‘ఓపెన్’ పరీక్షలు రద్దుచేయాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎంపీపీ గడిపె మల్లేశ్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 70 వేల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులున్నారని చెప్పారు.

Read More
సెక్రటేరియట్​ కూల్చివేతపై విచారణ వాయిదా

సెక్రటేరియట్​ కూల్చివేతపై విచారణ వాయిదా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేతపై విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదావేసింది. ఈ విషయమై దాఖలైన పిల్​పై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర పర్యావరణ అనుమతులు కూల్చివేత పనులకు అవసరమా? లేదో చెప్పాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు కోరింది. ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ కు సంబంధించి పలు జడ్జిమెంట్​కాపీలను ఏజీ సమర్పించారు. భవనాల కూల్చివేతకు ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరం లేదని […]

Read More
సర్వే చేయించండి సారూ..

సర్వే చేయించండి సారూ..

సారథి న్యూస్, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరగ్రామంలో దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్​ను దేవాలయ భూముల పరిరక్షణ సమితి సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు నర్సింహాపురం గ్రామంలోని కోదండరామ స్వామి దేవాలయం భూములు సర్వే చేయించాలని వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ పనులు ప్రారంభిస్తే సర్వేకు ఇబ్బంది అవుతుందని త్వరితగతిన అన్యాక్రాంతమైన భూములను గుర్తించి సర్వే చేయించి దేవాలయం అభివృద్ధి కి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సమితి గౌరవ సలహాదారులు వేమూరి సత్యనారాయణ, అధ్యక్షుడు […]

Read More

రాజగృహపై దాడి అమానుషం

సారథి న్యూస్, హుస్నాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​కు చెందిన రాజగృహంపై దాడులు చేయడం అమానుషమని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కో కన్వీనర్​ సదన్​ మహారాజ్​ పేర్కొన్నారు. గురువారం దళితసంఘాల ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండల తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ముంబై నగరంలో ఉన్న అంబేద్కర్ చారిత్రక నివాస గృహంపై కొంతమంది ఉన్మాదులు దాడి చేయడం రాజ్యాంగ విలువలను […]

Read More
అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వను

అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వను

సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. భారీ పారితోషికాన్ని అందుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. నయన్ దాదాపు ఇండస్ట్రీకొచ్చి పన్నెండేళ్లు దాటుతోంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చింది నయనతార. రాను రానూ క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. సినిమా రంగంలో టాప్ పొజిషన్లో ఉన్న నయన్ పేరు ప్రేమ, పెళ్లి విషయాల్లో అప్పుడప్పుడూ వార్తల్లో వినిపిస్తోంది. అయితే నయన తార ఓ సినిమా చేశాక ఆ చిత్ర ప్రమోషన్​కు కానీ, […]

Read More
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

సారథి న్యూస్​, కోదాడ : రాష్ర్టంలో కరోనా విస్తరణ రోజురోజుకు పెరిగిపోతుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కుక్కడపు ప్రసాద్​ అన్నారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, వైరస్​ బారిన పడిన పేదవారు ప్రైవేట్​ హాస్పిటళ్లలో చికిత్స చేయించుకోలేక పోతున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ బుధవారం కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్​ ముందు ఆ పార్టీ నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెల్ది పద్మావతి, ఎం.ముత్యాలు, నాగరాజు, జె.సాయి […]

Read More
రైతు పక్షపాతి కేసీఆర్​

రైతు పక్షపాతి కేసీఆర్

సారథి న్యూస్​, పాల్వంచ: సీఎం కేసీఆర్​ తెలంగాణ రాష్ర్ట రైతుల పక్షపాతని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ కి కొత్త సభ్యులకుగాను రూ.65 లక్షలు మంజూరయ్యాయి. పాల్వంచ సొసైటీ కార్యాలయంలో గురువారం వనమా రైతులకు పంట రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వనమా మాట్లాడుతూ కేసీఆర్​ సీఎం అయిన తర్వాత రైతులకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారన్నారు. రైతుబంధు […]

Read More

దూసుకుపోతున్న పూజ

అందాల నటి పూజాహెగ్డే సోషల్​ మీడియాలో విపరీతమైన క్రేజ్​ను సొంతం చేసుకుంటున్నది. ఇప్పటికే వరుసహిట్లతో టాలీవుడ్​లో దూసుకుపోతున్న పూజ.. ఇన్​స్టాగ్రామ్​లోనూ ఓ అరుదైన ఘనత సాధించింది. తాజాగా ఆమె 11 లక్షల ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్​ను సంపాదించుకున్నది. ఈ సందర్భంగా పూజ ఓ పోస్ట్​ చేశారు. ‘నేను ఏమిచ్చినా అభిమానుల రుణం తీర్చుకోలేను. ఏమీ ఆశించకుండా మీరు నన్ను ఆదరిస్తున్నారు. నేను ఇకనుంచి కూడా పిచ్చి పోస్టులు పెడుతూ మిమ్మల్ని అలరిస్తాను. నన్ను తప్పక ఆదరిస్తారు కదూ’ అంటూ […]

Read More