Breaking News

Month: July 2020

వెనక్కి తగ్గిన చైనా

వెనక్కి తగ్గిన చైనా

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌ విషయంలో చర్చలు జరిగిన తర్వాత చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోతోందని అధికార వర్గాలు సమాచారం. స్పెషల్‌ రిప్రజంటేటివ్‌ చర్చల తర్వాత చాలా చోట్ల దాదాపు 2 కి.మీ. దూరం వెనక్కి వెళ్లినట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. పెట్రోల్‌ పాయింట్‌ 17ఏ వద్ద నుంచి కూడా గురువారం లేదా శుక్రవారం సైన్యం వెళ్లిపోతుందని అన్నారు. ఇప్పటికే పాంగ్వాంగ్‌ లేక్‌, ఫింగర్‌‌ 4 ఏరియాలో ఇప్పటికే టెంట్లు తీసేసి, […]

Read More
ఇంటింటికీ ఇంటర్​నెట్​

ఇంటింటికీ ఇంటర్​నెట్​

సారథి న్యూస్, కరీంనగర్: తెలంగాణలో ప్రతి ఇంటికీ ఇంటర్​నెట్ సేవలు కల్పిస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో టీ -ఫైబర్ పనులు కొనసాగుతున్నాయన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయమైన వాటాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాడుకుంటున్నామన్నారు. రైతులకు […]

Read More
గాలి ద్వారా కరోనా రాదు

గాలి ద్వారా కరోనా

జెనీవా: చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తున్న కంటికి కనిపించని కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చని ప్రంపచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది. ఈ మేరకు సైంటిస్టులు చెప్పిన ఆ విషయాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించింది. దానిపై పక్కా ఆధారాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని డబ్ల్యూహచ్‌వో టెక్నికల్‌ లీడ్‌ బెనిడెట్టా అలెగ్రాంజీ అన్నారు. ‘జనం ఎక్కువగా ఉన్న దగ్గర, చీకటి ప్రదేశాల్లో గాలి నుంచి వైరస్‌ వ్యాపించవచ్చన్న వాదనను కొట్టిపారేయలేం. దీనికి సంబంధించి ఆధారాలు […]

Read More
‘కరోనా’ను చంపే.. ఎయిర్‌‌ ఫిల్టర్‌‌

‘కరోనా’ను చంపే.. ఎయిర్‌‌ ఫిల్టర్‌‌

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ప్రబలకుండా వెంటనే చనిపోయేందుకు ఉపయోగపడే ‘క్యాచ్‌ అండ్‌ కిల్‌’ ఎయిర్‌‌ఫిల్టర్‌‌ను కనిపెట్టినట్లు సైంటిస్టులు వెల్లడించారు. దీని వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే చాన్స్‌ చాలా వరకు తగ్గుతుందన్నారు. విమానాలు, స్కూళ్లు, ఆఫీసుల్లో వీటిని అమర్చుకోవచ్చన్నారు. మెటీరియల్స్‌ టుడే ఫిజిక్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన స్టడీ ద్వారా ఇది వెల్లడైంది. కరోనా వైరస్‌ ఒక్కసారి ఈ ఫిల్టర్‌‌ ద్వారా వెళ్తే వెంటనే చచ్చిపోతోందని, 99.8 శాతం ఇది నిజమైందని సైంటిస్టులు చెప్పారు. నిక్కెల్‌ ఫోమ్‌ హీటెడ్‌ని […]

Read More
ఒకే రోజు 22,752 కేసులు

ఒకేరోజు 22,752 కేసులు

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,752 కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయానికి కేసుల సంఖ్య 7,2,417కి చేరింది. 482 మంది చనిపోవడంతో వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 20,642కు చేరింది. ఇప్పటివరకు 4,56,831 మంది వ్యాధి నుంచి రికవరీ అయ్యారని, రికవరీ రేటు 61.53శాతం ఉందని హెల్త్‌ మినిస్ట్రీ ప్రకటించింది. పాజిటివ్‌ టెస్టింగ్‌ రేట్‌ 8.66 శాతం ఉందని అన్నారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో […]

Read More
‘గాంధీ’.. మూడు ట్రస్టులపై విచారణ

‘గాంధీ’.. మూడు ట్రస్టులపై విచారణ

న్యూఢిల్లీ: గాంధీ ఫ్యామిలీకి చెందిన మూడు ట్రస్టులపై కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించింది. దీని కోసం గవర్నమెంట్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి బుధవారం ఉదయం ట్వీట్‌ చేశారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌కు చెందిన ఫారెన్‌ డొనేషన్స్‌, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ వయలేషన్లపై ఇన్వెస్టిగేషన్‌ చేసేందుకు ఇంటర్‌‌ మినిస్ట్రల్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎమ్‌ఎల్‌ఏ), ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ఫారెన్‌ […]

Read More
ఫరీదాబాద్‌ వికాస్‌ దుబే

వికాస్‌ దుబే చిక్కినట్లే చిక్కి..

ఢిల్లీలో సెర్చింగ్ ముమ్మరం చేసిన పోలీసులు దుబే ప్రధాన అనుచరుడు ఎన్‌కౌంటర్‌‌ ఫరీదాబాద్‌, న్యూఢిల్లీ: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల హత్యకు కారణమైన మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌‌ వికాస్‌ దుబేను ఢిల్లీ దగర్లోని ఫరీదాబాద్‌లో ఒక హోటల్‌లో పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం హోటల్‌లో రైడ్‌ చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు హోటల్‌కు చేరుకునే కొద్ది నిమిషాల ముందే వికాస్‌ హోటల్ నుంచి వెళ్లిపోయాడని […]

Read More
శర్వాన్​తో జోడి

శర్వాన్​తో జోడీ

‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. వరుస సినిమాలతో మంచి జోరులో ఉంది. ఈ ఏడాది రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా చైతూతో చేసిన ‘వెంకీమామ’, సాయి తేజతో జోడికట్టిన ‘ప్రతి రోజు పండగే’ సినిమాలు రాశీకి మంచి పేరు తెచ్చాయి. తాజాగా శర్వా పక్కన నటించేందుకు ఒప్పుకుందట. ‘ఆర్ఎక్స్100’తో హిట్ కొట్టిన అజయ్ భూపతి మల్టీస్టారర్​ గా తెరకెక్కించనున్న సినిమా ‘మహాసముద్రం’లో శర్వానంద్ కు జోడీగా నటించనుందట. ప్రస్తుతం రెండు […]

Read More