Breaking News

Day: July 25, 2020

ఉద్యోగాన్ని సొంతపనిలా భావించాలె

ఉద్యోగాన్ని సొంతపనిలా భావించాలె

సారథి న్యూస్​, మహబూబ్ నగర్: నూతనంగా నియమితులైన డిప్యూటీ తహసీల్దార్లు నిజాయితీగా పనిచేసి పేదలకు అండగా నిలవాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఉద్యోగాన్ని కూడా తమ సొంత పనిలా భావించి కష్టపడి పనిచేస్తే రాణిస్తారని హితబోధ చేశారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ జడ్పీ మీటింగ్​హాల్​లో నూతన డిప్యూటీ తహసీల్దార్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖకు గతం నుంచి మంచిపేరు ఉందన్నారు. సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్యాక్​లాగ్​ ద్వారా భర్తీచేసిన […]

Read More

వలస గిరిజనులను ఆదుకోండి

సారథిన్యూస్​, ఖమ్మం: వలస గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మద్దిశెట్టి సామేలు డిమాండ్​ చేశారు. సత్తుపల్లి మండలం రేగల్లపాడు గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలుప్రాంతాల్లోని గిరిజనులు పొట్టకూటి కోసం పలు నగరాలకు వెళ్లారు. లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపించాయి. కానీ వారి బాగోగులు పట్టించుకోలేదు. కానీ కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలి. తక్షణసాయం కింద వారికి కొంత ఆర్థికసాయం ఇవ్వడంతోపాటు వారికి ఉపాధి […]

Read More
మధిరలో లాక్​డౌన్​

మధిరలో స్వచ్ఛంద లాక్​డౌన్​

సారథిన్యూస్​, మధిర: కరోనా కేసులు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛందంగా లాక్​డౌన్​ విధించాలని ఖమ్మం జిల్లా మధిరలోని వర్తక, వ్యాపార సంఘాలు, అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. ఈ నెల 27 (సోమవారం) నుంచి ఆగస్టు 15 వరకు మధిరలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. మెడికల్​ షాపులకు మినహాయింపు ఇచ్చారు.

Read More
ఉసా మరణం తీరనిలోటు

ఉసా మరణం తీరనిలోటు

సారథిన్యూస్​, ఖమ్మం: బహుజన ఉద్యమకారుడు ఉ. సాంబశివరావు మరణం తీరని లోటని టీజేఏసీ ఖమ్మం జిల్లా కన్వీనర్​ కేవీ కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం ఖమ్మం పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​ ఎదుట ఉసా చిత్రపటానికి నివాళి అర్పించారు. సామాజిక ఉద్యమాలను నిర్మించడంలో ఉసా పాత్ర మరువలేనిదని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐఎం​ఎల్​ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు అశోక్ ఝాన్సీ, ప్రజా సంఘాల నాయకులు బీవీ రాఘవులు, లిక్కి కృష్ణరావు, పాల్వంచ రామారావు, హనుమతురావు దాసరి శ్రీనివాస్, నరేందర్, మధు […]

Read More
కండల వీరుడిగా నాగశౌర్య

కండలవీరుడిగా నాగశౌర్య

‘అశ్వత్థామ’ సినిమాతో రఫ్ హీరోగా దర్శనమిచ్చిన యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు లుక్ ను మరింత రఫ్ చేశాడు. తన కెరీర్​లో 20వ చిత్రంగా రాబోతున్న సినిమా కోసం శౌర్య చేసిన వర్క్​అవుట్స్ తన లుక్​, కటౌట్​ను మార్చేశాయి. ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటుచేసుకుని కఠోర వ్యాయామాలు చేశాడు. వావ్ అనిపించుకునే కండలు తిరిగిన దేహంతో అభిమానులను అబ్బురపరిచాడు. ‘ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు’ అంటూ ఈ చిత్రంలో నాగశౌర్యకు సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేసింది […]

Read More
‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అప్​డేట్​

‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అప్​డేట్​

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడలో తెరకెక్కిన ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కేజీఎఫ్’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాదు దేశవ్యాప్తంగా అందరిచూపులను మూవీ సీక్వెల్ వైపు తిప్పుకుంది. మొదట ఈ సీక్వెల్ విడుదల ఈ ఏడాది అక్టోబర్‌లో అనుకున్నారు. అయితే కరోనా కారణంగా వర్క్ కు బ్రేక్ పడడంతో ప్రకటించిన తేదీకి వస్తుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. కొత్త అప్ డేట్‌ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్న […]

Read More
ఎవర్ని నమ్మాలో అర్థం కావడం లేదు

ఎవర్ని నమ్మాలో అర్థం కావడం లేదు

అతి తక్కువ టైమ్​లోనే మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ (షామ్నా ఖాసిమ్). అయితే ఈ కేరళ ముద్దుగుమ్మ రీసెంట్​గా ఓ ఫ్రాడ్ గ్యాంగ్ ట్రాప్​లో ఇరుక్కుంది. సినిమాల్లో బాగా గ్యాప్ రావడంతో పెళ్లి చేసుకోవాలని ఫిక్సయింది. పెళ్లి సంబంధం వచ్చింది. ఇరువర్గాలూ మాట్లేడుసుకున్నారు కూడా. ఇక పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం అనుకుంటున్నారట. అయితే ఇంతలో పూర్ణకి ‘మాకు డబ్బులివ్వు.. లేదా నీ వీడియోలు నెట్​లో షేర్ చేస్తాం..’ అంటూ బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయంట. ముందు పూర్ణ […]

Read More
ఆగస్టులోనైనా బొమ్మ పడేనా.. ?

ఆగస్టులోనైనా బొమ్మ పడేనా..?

కరోనా మహమ్మారి‌, తదనంతర లాక్‌ డౌన్‌ పరిస్థితులు సినిమా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పాటు. థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని నిబంధనలతో చిత్రీకరణలకు ఇటీవల అనుమతి లభించినప్పటికీ. థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. అయితే వాటికి కూడా అనుమతిచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆగస్టులో సినిమా థియేటర్లను తెరవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. హోంశాఖకు సిఫార్సు చేసింది. సీఐఐ మీడియా కమిటీ సమావేశంలో ఐ అండ్‌ బీ కార్యదర్శి అమిత్‌ ఖారే […]

Read More