Breaking News

సీఎం కేసీఆర్

‘గోపల్ దిన్నె’ లింక్ కెనాల్ కు రూ.147 కోట్లు

‘గోపల్ దిన్నె’ లింక్ కెనాల్ కు రూ.147 కోట్లు

సారథి న్యూస్​, నాగర్​ కర్నూల్​: శ్రీవారి సముద్రం సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్ దిన్నె రిజర్వాయర్ లింక్ కెనాల్ కోసం రూ.147కోట్లు మంజూరుచేసి ఆమోదం తెలిపినందుకు  సీఎం కేసీఆర్ కు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు. గురువారం నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ పట్టణంలోని టీఆర్​ఎస్​ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.. చిన్నంబావి, వీపనగండ్ల, పాన్ గల్ మండలాల రైతులకు జూరాల నుంచి గతంలో నీరులేక పంటలు ఎండిపోతున్నాయని విజ్ఞప్తి చేయడంతో సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్ […]

Read More
గులాబీలో గలాట

గులాబీలో గలాట

సారథి న్యూస్, గోదావరిఖని: రాష్ట్రంలో టీఆర్ఎస్ 20 వసంతాలు పండుగను ఘనంగా నిర్వహించేందుకు గులాబీ దళం కసరత్తు చేసుకుంటుండగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. ప్రొటోకాల్ పాటించాలని కొందరు, స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని మరికొందరు ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా వాగ్వాదానికి దిగారు. ‘పార్టీ జెండాను మేము ఎగరవేస్తామంటే మేమంటూ’ రచ్చ రచ్చ చేశారు. గులాబీలో గలాట కార్యకర్తలు కలిసి పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను ఆవిర్భావ […]

Read More
మే 7 వరకు లాక్ డౌన్

మే 7 వరకు లాక్ డౌన్

– సీఎం కేసీఆర్ స్పష్టీకరణ * 94-95శాతం ప్రజలు లాక్ డౌన్ పొడిగించాలని కోరారు* నిజాముద్దీన్ సమస్య కొనసాగుతోంది* మే నెలలోనూ రేషన్​ కార్డు దారులకు 12 కేజీల బియ్యం, రూ.1500 సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. బయటి నుంచి ఎవరూ తినుబండారాలు తెప్పించుకోవద్దన్నారు. దేశంలో విమాన సర్వీసులు ఎక్కడ నడిచినా తెలంగాణకు మాత్రం రావడానికి వీల్లేదన్నారు. […]

Read More