Breaking News

YOUTH CONGRESS

నిరుద్యోగ భృతి ప్రకటించాలి

నిరుద్యోగ భృతి ప్రకటించాలి

సారథి, చొప్పదండి: సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిరుద్యోగ భృతి ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ ​చేశారు. సోమవారం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జి.సంపత్, కల్లేపల్లి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చొప్పదండి మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగ క్యాలెండర్​ను విడుదల చేయకపోతే […]

Read More
పెట్రోలు రేట్లు పెంచి దోచుకుంటున్నారు..

పెట్రోలు రేట్లు పెంచి దోచుకుంటున్నారు..

సారథి, అచ్చంపేట: నిత్యం పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల నడ్డి విరుస్తున్నాయని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ పెట్రోలు రేట్లు పెంచుతూ పేదలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంతో ఏడాది నుంచి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. 10నెలల కాలంలో పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై 26 పెంచారని ఆయన […]

Read More
యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన

యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన

సారథి, జగిత్యాల: అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు నిరసనగా జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గుండ మధు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డివిరిచేలా ఉన్నాయని అన్నారు. వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క జీవన్, ఎండీ నేహల్, బాస […]

Read More
టీఎస్​పీఎస్​ఆఫీసు ముట్టడి

టీఎస్​పీఎస్సీ ​ఆఫీసు ముట్టడి

​సారథి న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, వాస్తవ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ ​చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా యూత్​ కాంగ్రెస్​రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని జనవరి 28న మంత్రి కేటీఆర్​ప్రకటించి విధివిధానాలను విడుదల చేయలేదని, 1.32లక్షల ఉద్యోగాలను భర్తీచేశామని అబద్ధపు మాటలు చెబుతూ యువతను […]

Read More

నిరుద్యోగ భృతి ఇవ్వండి

సారథి న్యూస్, రామడుగు: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కరీంనగర్ పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగి శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్​ కలెక్టర్ కె.శశాంకకు వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలుచేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఈ కష్టసమయంలో వారందరికీ రూ.3,016 ఇవ్వాలని కోరారు.

Read More