Breaking News

VAJEDU

ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

సారథి న్యూస్, నూగూరు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ములుగు జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఎన్ఎస్ మండలాధ్యక్షుడు పోలేబోయిన భార్గవ్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం, వాజేడు మండలంలో ఇసుక, గ్రావెల్ దందా అధికారుల అండదండలతో జరుగుతోందన్నారు. ఆదివాసీలు రాజకీయ పార్టీల కుట్రలను పసిగట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని విభజించి ఆదివాసీల ఐక్యతను దెబ్బతీశారని, ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా […]

Read More
పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​

పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, వాజేడు: వాజేడు, పేరూర్ ​పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం కరోనా వ్యాక్సిన్​ వేసుకున్నారు. వాజేడు ఎస్సై తిరుపతిరావు, పేరూరు ఎస్సై హరికృష్ణ .. ఇలా 37 మంది టీకా తీసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మహేంద్ర, సీహెచ్ వో సూర్యప్రకాశ్​రావు, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, ఏఎన్ఎం నాగేంద్రకుమారి, లలిత, కన్యాకుమారి, చిన్న వెంకటేశ్వర్లు, కృష్ణ, లఖన్, అంగన్​వాడీ టీచర్లు శారద, విజయ పాల్గొన్నారు.

Read More
వాజేడులో సీసీఎఫ్ తనిఖీ

వాజేడులో సీసీఎఫ్ తనిఖీ

సారథి న్యూస్, వాజేడు: వాజేడు రేంజ్ పరిధిలోని పూసూగు బీట్ ప్లాంటేషన్​ను శుక్రవారం వరంగల్ సీసీఎఫ్ అక్బర్ తనిఖీ చేశారు. సిబ్బందిని ప్లాంటేషన్ ను ప్రతిరోజు పర్యవేక్షించి సమయానికి నీళ్లు అందించాలని ఆదేశించారు. ప్లాంటేషన్ ను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. అనంతరం ఆయన బోగత వాటర్ ఫాల్స్ను సందర్శించారు. ఆయన వెంట ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, ములుగు ఎఫ్ డీ వో నిఖిత, వెంకటాపురం, ఎఫ్ డీవో గోపాల్ రావు, ఏటూరునాగారం […]

Read More
గుట్టలెక్కి.. వాగులు దాటి

గుట్టలెక్కి.. వాగులు దాటి

గిరిజన గూడెల్లో పల్స్​పోలియో చుక్కల మందు వేసిన వైద్యసిబ్బంది సారథి న్యూస్, వాజేడు: మారుమూల అటవీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని పెనుగోలు గుట్టపైకి దాదాపు 36 కి.మీ మేర కాలినడకన నడిచి వెళ్లారు వైద్యసిబ్బంది.. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేశారు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి మందులు ఇచ్చారు. అలాగే జ్వరం ఉన్న ఐదుగురి నుంచి రక్తనమూనాలు సేకరించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, స్టాఫ్ నర్స్ […]

Read More
వాజేడు ఐటీఐలో ఐదో విడత అడ్మిషన్లు

వాజేడు ఐటీఐలో ఐదో విడత అడ్మిషన్లు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చేరేందుకు ఐదవ విడత అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్ పి.శేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు జనవరి 19వ తేదీలోపు వెబ్​సైట్​ http://iti.telangana.gov.in లో అడ్మిషన్ పొందాలని సూచించారు. మొదటి నాలుగు విడతల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదివరకే జరిగిన నాలుగు విడతల్లో సర్టిఫికెట్​వెరిఫికేషన్​కాని విద్యార్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి […]

Read More
ప్లాంటేషన్ ను పర్యవేక్షించాలి

ప్లాంటేషన్ ను పర్యవేక్షించాలి

సారథి న్యూస్​, వాజేడు, వెంకటాపురం: ములుగు జిల్లా వాజేడు రేంజ్ పరిధిలోని పూసూర్ బీట్ లో 20 హెక్టార్ల ఎల్ఐఎం రైసింగ్ ప్లాంటేషన్ ను మంగళవారం సీసీఎఫ్ అక్బర్ సందర్శించారు. ప్లాంటేషన్ ను రోజు పర్యవేక్షణ చేసి సమయానికి నీళ్లు అందించాలని ఆదేశించారు. చెట్లకు చెదలు ఉన్న చోట నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పనులపై తగిన సలహాలు సూచనలు చేశారు. అలాగే దులాపురం నర్సరీని తనిఖీచేశారు. వెంకటాపురం రేంజ్ పరిధిలోని అలుబకా గ్రామంలో నూతనంగా […]

Read More
ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించండి

ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించండి

సారథి న్యూస్, వాజేడు, ములుగు: ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి కె.రమాదేవి సూచించారు. సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో ప్రజావిజ్ఞప్తులు, ఈ- ఆఫీస్, పల్లెప్రగతి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటివరకు 646 దరఖాస్తులు రాగా, 358 పరిష్కరించామని, 288 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. ప్రజావాణిలో 21 రెవెన్యూ శాఖకు సంబంధించి, మూడు ఆసరా పెన్షన్లు, […]

Read More
పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

సారథి న్యూస్, వాజేడు, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు అంతా ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్​ ఎస్ కృష్ణఆదిత్య సూచించారు. ములుగు జిల్లా కలెక్టరేట్​లో ఆయన ceotelangana.nic.in వెబ్​సైట్​లో ఆయన స్వయంగా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 6వ తేదీ వరకు పాన్ 18, లేదా పాన్ 19 ద్వారా ఆన్​లైన్​లో లేదా తహసీల్దార్​ఆఫీస్ లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. నవంబర్ […]

Read More