Breaking News

UPADI

ఇక అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

ఇక అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు, సిబ్బంది బాగా కృషిచేశారని, ఇకపై అభివృద్ధి పనులపై దృష్టిసారించాలని కర్నూలు కలెక్టర్​ వీరపాండియన్​ సూచించారు. శనివారం కలెక్టరేట్​ నుంచి ఆర్డీవోలు, మండలాధికారులతో పాటు మున్సిపల్‌ కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకం లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారికి కొత్తగా జాబ్​కార్డులు ఇవ్వాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్​లో ఉండేందుకు ప్రోత్సహించారు. అనంతరం జేసీ రవిపట్టాన్​ శెట్టి మాట్లాడుతూ.. […]

Read More

ఉపాధి పనులపై శ్రద్ధచూపాలె

సారథి న్యూస్, మెదక్: ఉపాధి హామీ పథకంపై జిల్లా అధికారులు ప్రత్యేకశ్రద్ధ చూపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో నీటి పారుదల, జిల్లా గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఎన్ని చెరువులు, ఫీడర్ చానెళ్లు, తూములు, వాటర్ ట్యాంకులు ఉన్నాయో వెంటనే వివరాలు సేకరించాలని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులతో […]

Read More

మొక్కలను సిద్ధంచేయండి

సారథి న్యూస్​, మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరం పంచాయితీ నర్సరీని ఆకస్మిక జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్​ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ డాక్టర్​ పి.పెంటయ్య సోమవారం పరిశీలించారు. ఈనెల 20వ తేదీన ఉంచి హరితహారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలని సూచించారు. ఉపాధి హామీ మేటీలకు శిక్షణ ఇచ్చి కూలీలను సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ కొండపల్లి విజయ, ఏపీవో శేఖర్ ఉన్నారు.

Read More