Breaking News

SCINTISTS

మొగిపురుగును నివారించండిలా..

సారథిన్యూస్, రామాయంపేట: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటను మొగిపురుగు ఆశిస్తున్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు నరేశ్​, రవి పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయశాస్త్రవేత్తలు మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని జెడ్​ చెర్వు, బచ్చురాజ్ పల్లి, నందిగామ గ్రామాల్లో వరిపంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి పంట లో మొగిపురుగు నివారణకు నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడొద్దని సూచించారు. అగ్రిమైసిన్ 0.4 గ్రామ్ లేదా క్లోరిఫైరిఫాస్ 2 ఎం ఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని […]

Read More

బీఎస్​ఎంఆర్​-736 కందితో అధిక దిగుబడి

సారథిన్యూస్, రామడుగు: బీఎస్​ఎం ఆర్ -736 రకం కంది సాగుచేసుకుంటే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ సహాయక సంచాలకులు జే రామారావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వెలిచాలలో గాదె నర్సయ్య కు చెందిన కంది పంటను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, విస్తరణ అధికారి గోవర్ధన్ రైతులు పాల్గొన్నారు.

Read More