Breaking News

RYTHUBANDHU

జూన్ 15 నుంచి ‘రైతుబంధు’

జూన్ 15 నుంచి ‘రైతుబంధు’

సారథి ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల‌కు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయ‌నున్నారు. జూన్ 25వ తేదీలోగా రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ పూర్తికానుంది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ వ్యవసాయ‌శాఖ‌పై చేసిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పార్ట్ బీ నుంచి పార్ట్‌ ఏలోకి చేరిన రైతుల‌కు రైతుబంధు వ‌ర్తించ‌నుంది. జూన్ 10 క‌టాఫ్ తేదీగా ఈ ప‌థకం వ‌ర్తింపు ఉండ‌నుంది. విత్తనాలు, ఎరువుల్లో క‌ల్తీని అరిక‌ట్టాల‌ని సీఎం సూచించారు. క‌ల్తీ […]

Read More
రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్​దే..

రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్​దే..

సారథి, రామాయంపేట: రైతాంగం గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యారని, రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్​ ఏడాదికి రూ.12వేల కోట్ల ఖర్చుతో ఉచితంగా కరెంటు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో నిజాంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించారు. అలాగే నిజాంపేట జడ్పీ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ ను […]

Read More
అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట రైతువేదికలో రైతుబంధు సమితి క్యాలెండర్లను ఎంపీపీ జంగం శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఇన్​చార్జ్ ​వ్యవసాయాధికారి అమృత్ మాట్లాడుతూ.. పంటల మార్పిడిలో భాగంగా రైతు సోదరులు అపరాల పంటలైన మినుములు, పెసళ్లు, నూనెగింజల పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు పూలు వంటి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. పంటలకు అడవి పందుల భయం ఉన్నట్లయితే ఆ గ్రామసర్పంచ్​కు ఫిర్యాదు చేయాలని, శిక్షణ ఉన్న షూటర్ సహాయంతో అడవి పందులను చంపివేస్తామని తెలిపారు. […]

Read More
కళ్యాణలక్ష్మి పేదలకు వరం

కళ్యాణలక్ష్మి పేదలకు వరం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లలకు వరం లాంటిదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలో 84 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను బుధవారం ఆయన అందజేశారు. సీఎం కేసీఆర్​కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1.16లక్షలు అందజేస్తున్నారని తెలిపారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థినిపై లక్షలు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ డీపీవో తరుణ్ కుమార్, రైతుబంధు సంగారెడ్డి జిల్లా […]

Read More
రైతుబంధు, రైతుసమితి భేష్​

రైతుబంధు, రైతుసమితి భేష్​

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకం, రైతు సమన్వయ సమితి ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న అగ్రికల్చర్ ఇన్ర్ఫాస్ట్రక్షర్ ఫండ్ స్కీంపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరారు. దేశ వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన […]

Read More