Breaking News

POLICE

ఒక ఎన్​కౌంటర్​ ఎన్నోప్రశ్నలు

కాన్పూర్​: కరడుగట్టిన గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే ఎన్​కౌంటర్​పై ప్రస్తుతం సోషల్​మీడియాలో ప్రశ్నల వర్షం మొదలైంది. శుక్రవారం ఉదయం కాన్పూర్​ సమీపంలో పోలీసుల ఎన్​కౌంటర్​లో వికాస్​దూబే మరణించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం పలు నాటకీయపరిణామాల మధ్య ఉజ్జయినిలో వికాస్​దూబే అరెస్టయ్యారు. అరెస్ట్​కు కొద్దిగంటల ముందే వికాస్​దూబేకు సన్నిహితులైన ఇద్దరు అనుచరులను పోలీసులు ఎన్​కౌంటర్​లో కాల్చిచంపారు పోలీసులు. కాగా వికాస్​దూబే ఎన్​కౌంటర్​పై చాలా మంది ప్రశంసిస్తూ సోషల్​మీడియాలో పోస్టులు పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఎన్​కౌంటర్​పై పోలీసులు చెబుతున్న వివరణ […]

Read More

వైస్ ​ఎంపీపీ ఇంట్లోనే పేకాట

సారథిన్యూస్​, రామగుండం: ఓ రాజకీయనాయకుడి ఇంట్లో దర్జాగా పేకాట ఆడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​లోని వైస్​ఎంపీపీ ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసి 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. లక్షా నలబైవేల నగదు, 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు మాజీ […]

Read More

మాస్కులు లేకుంటే బాదుడే

సారథిన్యూస్​, మహబూబాబాద్: ప్రజలు మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని మహబూబాబాద్​ ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. కరోనాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​ 51 (బీ) చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు గుంపులుగా తిరిగినా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ముఖ్యమైన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార సముదాయల్లో ఎప్పటికప్పడు తనిఖీ చేస్తామని.. మాస్క్​ లేకుండా ఎవరైనా కనిపిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Read More

వికాస్​దూబే అనుచరుడు హతం

లక్నో: యూపీలో ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హత్యచేసిన గ్యాంగ్​స్టర్​ వికాస్​దూబే ప్రధాన అనుచరుడు అమర్​దూబేను పోలీసులు కాల్చిచంపారు. ఉత్తర్​ప్రదేశ్​ హమీర్​పూర్​ జిల్లాలోని ఓ ప్రాంతంలో అతడు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లారు. దీంతో అతడు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అమర్​ హతమయ్యాడని ఆరాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత్​కుమార్​ వెల్లడించాడు. అమర్​దూబేపై రూ.25 వేల రివార్డు ఉంది. […]

Read More

లిక్కర్‌‌ ఫ్యాక్టరీలోకి వెళ్లి బుక్కయ్యారు

జార్ఖండ్‌: లిక్కర్​ఫ్యాక్టరీని తనిఖీ చేయడం పోలీసులకు తలనొప్పులు తెచ్చింది. సదరు లిక్కర్​ ఫ్యాక్టరీ యజమానికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో ఇప్పుడు తనిఖీకి వెళ్లిన 42 మంది పోలీసులు కరోనా వచ్చిందేమోనని భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని కోడేర్మా జిల్లాకు చెందిన 45 మంది పోలీసులు శనివారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ లిక్కర్‌‌ ఫ్యాక్టరీపై రైడ్‌ చేశారు. వాళ్లలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆ కేసులో అరెస్టైన వ్యక్తికి […]

Read More
వికాస్​దూబేకు సహకరించిన పోలీసులెవరు

వికాస్​దూబేకు సహకరించిన పోలీసులెవరు

లక్నో: దేశంలోనే సంచలనం సృష్టించిన వికాస్​దూబే కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వికాస్​ దుబేను పట్టుకొనేందుకు వెళ్లిన 8 మంది పోలీసులను అతడి అనుచరులు దారుణంగా కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వికాస్​దూబేకు కొందరు పోలీసులే సహకరించినట్టు విచారణలో తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు వికాస్​దూబేతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు ఉన్న 200 మంది పోలీసులపై నిఘా పెంచారు. ముఖ్యంగా చౌబేపూర్‌‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన, పనిచేస్తున్న వారిపై ప్రత్యేక […]

Read More

ఇలాచేస్తే కరోనా రమ్మన్నా రాదు

సారథి న్యూస్​, సిద్దిపేట: కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని సిద్దిపేట పోలీసులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఊరూరూ తిరిగి కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజాచైతన్య రథం ద్వారా ఎల్​ఈడీ స్క్రీన్ ను చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం దుబ్బాక పీఎస్​ పరిధిలోని అప్పనపల్లి, పెద్దగుండవెల్లి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ సీఎం కేసీఆర్​, మంత్రి హరీశ్​రావు మాట్లాడిన […]

Read More

మొక్కలు నాటడం మనబాధ్యత

సారథిన్యూస్​, మంచిర్యాల/ సిద్దిపేట/చిన్నకోడూర్ : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆర్మ్​డ్​ పోలీస్ హెడ్​క్వార్టర్స్​లో ఆయన మొక్కలు నాటారు. మరోవైపు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలోని హరీశ్​రావు కాలనీలో సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు అధ్వర్యంలో మొక్కలు నాటారు. చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై సాయికుమార్​, సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ […]

Read More