Breaking News

PEDDASHANKARAMPET

పెద్దశంకరంపేటలో కరోనా కలకలం

సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: కరోన తీవ్రత కొనసాగుతోంది. మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్​సీలో గురువారం 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్య​అధికారులు సూచిస్తున్నారు. కొంతమంది అజాగ్రత్త వల్ల మిగతావారు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు.

Read More
31వరకు లాక్​డౌన్​

పెద్దశంకరంపేటలో 31 వరకు లాక్​డౌన్​

సారథి మీడియా, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఈనెల 31 వరకు లాక్​డౌన్​ కొనసాగించనున్నారు. ఈ మేరకు గురువారం వ్యాపారస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం పెద్ధశంకరంపేటలోని పద్మయ్య పంక్షన్​హాల్​లో మండల ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సమావేశమయ్యారు. మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్​, తహసీల్దార్​, ఎస్సై, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షడు కుంట్ల రాములు, మండల పరిషత్​ ఉపాధ్యక్షడు […]

Read More
స్వచ్ఛందంగా లాక్ డౌన్

స్వచ్ఛందంగా లాక్ డౌన్

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఐదు కరోనా కేసులు నమోదు కావడంతో కలకలం చెలరేగింది. స్థానిక పీ‌హెచ్‌సీ లో రాపిడ్ టెస్ట్ లు ప్రారంభించడంతో స్థానికంగా ఉన్న వారితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు సైతం టెస్ట్ లు చేయుంచుకుంటున్నారు. దీంతో కేసులు కొత్తగా వెలుగు చూస్తున్నాయి. మూడు రోజుల నుంచి మొత్తం ఐదుకేసులు నమోదు కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మేజర్ గ్రామ పంచాయతీ కావడం తో […]

Read More