Breaking News

NIMMAGADDA RAMESH

ఇరికించబోయి.. ఇరుక్కున్నారా..?

ఇరికించబోయి.. ఇరుక్కున్నారా..?

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఆంధ్రప్రదేశ్​ రాజకీయం ఇప్పుడు అంతా హైదరాబాద్‌ నగరంలోని పార్క్‌ హయత్‌ హోటల్‌ చుట్టూ తిరుగుతోంది. ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ టీడీపీ ఏజెంట్​గా పనిచేశారని ఆరోపిస్తూ వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఆయనను పదవినుంచి తొలగించింది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త ఎన్నికల అధికారిని కూడా నియమించింది. అయితే, రమేష్‌కుమార్‌ దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వెంటనే ఆయనను విధుల్లో తిరిగి నియమించాలని కూడా […]

Read More