Breaking News

NEW COMMITIES

రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు తిరుగులేదు

సారథిన్యూస్​, రామగుండం: రాష్ట్రంలో టీఆర్ఎస్​ పార్టీకి తిరుగులేదని.. కేసీఆర్​ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. ఎన్నికలేవైనా టీఆర్​ఎస్​ విజయం సాధించి తీరుతుందని చెప్పారు. మంగళవారం ఆయన రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని 50 డివిజన్లకు ఇంచార్జిలను నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ఇంచార్జ్​లు పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

Read More