Breaking News

NDRF

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: భారీవర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతి ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జీహెచ్ఎంసీకి రూ.ఐదుకోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చనిపోయిన […]

Read More