Breaking News

nagam

నాగంపై ఎమ్మెల్యే మర్రి పొగడ్తలు!

నాగంపై ఎమ్మెల్యే మర్రి పొగడ్తలు!

సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: నాగం జనార్దన్ రెడ్డిని మంత్రిగా చేద్దాం అంటూ.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం విశ్వబ్రాహ్మణుల సమావేశాని హాజరైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్​ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి..నాగంను పొగడ్తల్లో ముంచెత్తారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ నాగంతో పాటుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి […]

Read More

నాగం జనార్దన్ రెడ్డిని విమర్శిస్తే

నాలుక కోస్తా.….. బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 30 సంవత్సరాల పాటు ఎంతోమంది ఎస్సీ , ఎస్టీ , బీసీ నేతలను లీడర్లుగా తయారుచేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని విమర్శిస్తే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాలుక కోస్తానని బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఘాటుగా విమర్శన చేశారు . ఆదివారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో […]

Read More

బిజెనే పల్లీ లో దళిత , గిరిజన సభ ను విజయ వంతం చేయండి …. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి

  • January 13, 2023
  • nagam
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on బిజెనే పల్లీ లో దళిత , గిరిజన సభ ను విజయ వంతం చేయండి …. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి

సామాజిక సారథి , నాగర్ కర్నూల్:. మార్కండేయ ప్రాజెక్టు పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు మీద దాడి చేసిన బీ అర్ ఎ స్ కి చెందిన కొంతమంది దుండగులు కాంగ్రెస్ నాయకులు మీద దాడి చేశారు . ఆ సంఘటన తెలుసుకుని శాయిన్ పల్లీ గ్రామంలో వాల్యనాయక్ , రాములు వారి కుటుంబం ను మాజీ ఎమ్మెల్సీ బలరాం నాయక్ , కేంద్ర మాజీ మంత్రి, రాముల నాయక్ , ఎ స్టే సెల్ రాష్ట్ర […]

Read More
కబ్జా చేసుకో .. కాంప్లెక్స్​వేసుకో!

చేసుకో కబ్జా.. వేసుకో కాంప్లెక్స్​

నాగర్​కర్నూల్ నడిబొడ్డున ప్రభుత్వ జాగా ఆక్రమణ ఏడాదికేడాది పెరుగుతున్న అంతస్తులు 10 ఏళ్లు అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం సామాజిక సారథి, నిఘా విభాగం: ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయింది. అధికార పార్టీ అండదండలుంటే చాలు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోనే కాదు.. పట్టణాల నడిబొడ్డున సైతం కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నారు. అధికార బలం, చెప్పినట్లు వినే అధికారగణం ఉంటే చాలు ప్రభుత్వ భూమి సైతం ప్రైవేట్​వ్యాపారుల పరమవుతోంది. ఇదీ నాగర్​కర్నూల్​జిల్లా కేంద్రంలో […]

Read More