Breaking News

MPDO

కరోనా టీకాపై అపోహలు వద్దు

కరోనా టీకాపై అపోహలు వద్దు

సారథి, రాయికల్: కరోనా నివారణకు ప్రతిఒక్కరూ టీకాను వేయించుకోవాలని కరీంనగర్​ జిల్లా ఎంపీడీవో ఇనుముల రమేష్​ కోరారు. శుక్రవారం ఆయన స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాను వేయించుకున్నారు. 45 ఏళ్లు నిండిన వారు కరోనా టీకా తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి గాని, కరోనా ర్యాపిడ్ నిర్ధారణ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీకాపై ప్రజల్లో నెలకొన్న అపోహలను వైద్యులు తొలగించాలన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ పై […]

Read More
మాకు ప్రశ్నించే హక్కు లేదా?

మాకు ప్రశ్నించే అధికారం లేదా?

సారథి న్యూస్, వాజేడు: ‘నాకు ప్రశ్నించే అధికారం లేదా..? నేను ఓ ప్రజాప్రతినిధిని కాదా?, కనీసం నాకు విలువ లేదా?’ అని కన్నీరుమున్నీరయ్యారు ములుగు జిల్లా వాజేడు ఎంపీపీ శ్యామల శారద. మంగళవారం ఆమె జడ్పీటీసీ సభ్యురాలు తల్లడి పుష్పలతతో కలిసి స్థానిక ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీడీవో చంద్రశేఖర్ పై విమర్శలు గుప్పించారు. పల్లెల్లో జరిగే పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తే తమను […]

Read More

ఉపాధి కూలీల నిరసన

సారథి న్యూస్​, నారాయణ ఖేడ్: ఉపాధి పనులు కల్పించాలంటూ కంగ్టి మండల కేంద్రంలో కూలీలు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. మండలంలోని పలు గ్రామాల్లో కొద్ది రోజులు మాత్రమే పనులు చేపట్టి ఆ తర్వాత నిలిపివేయడం సరికాదని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పనులకు సంబంధించిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు, ప్రజలు పాల్గొన్నారు.

Read More