Breaking News

MODI

ప్రైవేటీకరణకు ఒప్పుకోం..

సారథి న్యూస్​, గోదావరిఖని: బొగ్గు బ్లాక్​లను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి జాతీయసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని జీఎం కార్యాలయ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, నాయకులు మెండ శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు వై. గట్టయ్య, మేరుగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More
BJP

గడప గడపకు బీజేపీ నేటి నుంచి..

సారథి న్యూస్, రామాయంపేట: బుధవారం నుంచి గడపగడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నటుట ఆ పార్టీ నాయకులు తెలిపారు. నిజాంపేటలో బుధవారం మండలస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ఈ నెల 17 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకన్నదని చెప్పారు.

Read More

యోగా ఎట్‌ హోమ్‌

న్యూఢిల్లీ: ఏటా జూన్‌ 21న ఘనంగా జరిగే ఇంటర్​నేషనల్‌ యోగా డే సెలబ్రేషన్స్‌ ఈసారి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా సెలబ్రేషన్స్ కోసం లెహ్‌ వెళ్తారా? లేదా? అనే దానిపై కూడా ఇంకా డిసైడ్‌ అవలేదని ఆయుష్‌ సెక్రటరీ వైద్య రాజేశ్‌ చెప్పారు. ఈ ఏడాది లడఖ్‌లోని లెహ్‌లో జరిగే ఇంటర్​నేషనల్‌ యోగా సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోడీ పాల్గొంటారని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ మార్చిలో ప్రకటించింది. […]

Read More
మోడీ బయోగ్రఫీ రిలీజ్

మోడీ బయోగ్రఫీ రిలీజ్

-ఇంటర్ నెట్‌లో రిలీజ్‌ చేసిన రిటైర్డ్‌ జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ చిన్ననాటి ఫొటోలు, ఆయన గురించి ఎవరికి తెలియని విషయాలను తెలియజేస్తూ రూపొందించిన మోడీ బయోగ్రఫీని రిటైర్డ్ జస్టిస్‌ కేజీ. బాలకృష్ణన్‌ రిలీజ్‌ చేశారు. ‘నరేంద్ర మోడీ.. హర్బింజర్‌ ఆఫ్‌ ప్రాస్ పెరిటీ అండ్‌ అపాస్టిల్‌ ఆఫ్‌ వరల్డ్‌ పీస్‌’ పేరుతో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఇంటర్ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్ జ్యురిస్ట్‌ అండ్‌ ఛైర్మన్‌ ఆఫ్ ఆల్‌ ఇండియా బార్‌‌ […]

Read More

మాకు మధ్యవర్తిత్వం అక్కర్లేదు

న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, మూడో పార్టీ జోక్యం వద్దని చైనా చెప్పింది. రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోగలవని దీమా వ్యక్తం చేసింది. ఇండియా, చైనా మధ్య నెలకొన్ని బోర్డర్‌‌ ఇష్యూను మధ్యవర్తిగా ఉండి తాను పరిష్కరిస్తానని అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో చైనా ఫారెన్‌ మినిస్ట్రీ అధికార ప్రతినిధి లిజాంగ్‌ సమాధానం చెప్పారు. ‘ఈ సమస్యను ఇండియా, చైనా సామరస్యంగా పరిష్కరించుకుంటాయి. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన […]

Read More