Breaking News

MINISTER

సంతోష్​ త్యాగం మరువలేనిది

సారథిన్యూస్​, ఖమ్మం: భారత్​-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కల్నల్​ సంతోష్​బాబు త్యాగం మరువలేనిదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జెడ్పీ సమావేశమందిరంలో సంతోష్​బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అజయ్​ మాట్లాడుతూ.. సంతోష్​బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
కరోనా టెస్ట్​

మంత్రి హరీశ్​రావు పీఏకు కరోనా!

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సామాన్యులు, ఉన్నతాధికారులు, రాజకీయనేతలను సైతం కరోనా వణికిస్తున్నది. తాజాగా జనగామ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకింది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్​ రావడంతో మేయర్​ కుటుంబం హోంక్వారంటైన్​లోకి వెళ్లిపోయింది. తాజాగా మంత్రి హరీశ్​రావు పీఏకు కరోనా సోకడంతో హరీశ్​రావు కుటుంబం హోంక్వారైంటైన్​కు వెళ్లినట్టు సమాచారం. మరోవైపు సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇటీవల జెడ్పీటీసీలు కలెక్టర్‌ను […]

Read More

సొంతూళ్లకు వలసకూలీలు

సారథి న్యూస్, మహబూబ్ నగర్: వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహబూబ్ నగర్ సమీపంలోని ధర్మాపూర్, ఎర్రవల్లి తాండా, దొడ్డలోనిపల్లి గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిని సొంతూళ్లకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వీరంతా మహబూబ్ నగర్ నుంచి ఘట్​కేసర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సుల్లో .. అక్కడి నుండి రైళ్ళలో స్వస్థలాలకు వెళ్లనున్నారు.శుక్రవారం మంత్రి శ్రీనివాస్​గౌడ్​ వీరికోసం ఏర్పాటుచేసిన బస్సులను పరిశీలించారు. […]

Read More
మాస్క్ కట్టుకోవాలె

మాస్క్ కట్టుకోవాలె

సారథి న్యూస్, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన రూ.5 అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా భోజనం వడ్డించే వారు, వచ్చిన వారు తప్పకుండా మాస్క్ లు ధరించాలని మంత్రి సూచించారు.

Read More
లాభం వచ్చే పంటలు వేయండి

లాభం వచ్చే పంటలు వేయండి

– మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథి న్యూస్, ఖమ్మం : ప్రభుత్వ సూచనల మేరకు గ్రామా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఖమ్మం టీటీడీసీ భవన్ లో నిర్వహించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం 2020 సాగు ప్రణాళిక, నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఎన్ఎస్పీ, ఇరిగేషన్, సివిల్ సప్లయీస్ అధికారులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా […]

Read More
మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

సారథి న్యూస్, మహబూబ్​ నగర్: హన్వాడ సీహెచ్ సీ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నర్సులకు, ఆశా కార్యకర్తలకు మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పాఠశాల వద్ద వివిధ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. తెలంగాణ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద పూజలు చేశారు. అనంతరం మహబూబ్ నగర్​ బోయపల్లి గేట్ సమీపంలో ఉన్న వీవీ కన్వెన్షన్ లో వాసవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు […]

Read More