Breaking News

Live

రాంగ్ రూట్ లో వెళ్లి సజీవదహనం

రాంగ్ రూట్ లో వెళ్లి సజీవదహనం

పెట్రోల్ ట్యాంక్ పగిలి ఇద్దరు సజీవదహనం సామాజిక సారథి, మెదక్‌: బైక్‌ గుంటలో పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం బొడ్మట్‌ పల్లిలో శివారులో చోటుచేసుకుంది. నారాయణ్‌ ఖేడ్‌ మండలం మంగల్‌ పేట్‌ గ్రామానికి చెందిన దత్తు(23), వాసుదేవ్‌లు బైక్ పై సంగారెడ్డికి వెళ్తున్నారు. బొడ్మట్‌ పల్లి సమీపంలో రాంగ్‌ రూట్‌లో వెళుతుండగా, బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ కోసం తవ్విన గుంటలో పడ్డారు. ఈ ప్రమాదంలో పెట్రోల్‌ ట్యాంక్‌ […]

Read More