Breaking News

KVPS

ప్రతి లబ్ధిదారుడికి దళితబంధు ఇవ్వాలి: కేవీపీఎస్​

ప్రతి లబ్ధిదారుడికి దళితబంధు ఇవ్వాలి: కేవీపీఎస్

సారథి, తాడూరు: పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి దళితబంధు సహాయం అందజేయాలని కేవీపీఎస్​ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం నాగర్​కర్నూల్​ జిల్లా తాడూరు తహసీల్దార్​ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడిచినా దళితుల అభ్యున్నతికి అరకొర నిధులు కేటాయిస్తూ మొండిచేయి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు రూ.10లక్షల రుణసహాయం ప్రతి లబ్ధిదారుడికి ఇవ్వాలని కోరారు. ప్రతి దళిత […]

Read More
ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం

ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం

సారథి న్యూస్​, యాచారం: బీఫ్​ తినేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టబొమ్మను ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో దహనం చేశారు. కేవీపీఎస్​ పిలుపుమేరకు కొత్తపల్లి గ్రామంలో భారీ ర్యాలీ తీసి రాజాసింగ్ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కేవీపీఎస్​ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కావలి జగన్, ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు గోరెటి రమేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిక్కుడు గుండాలు, ఎమ్మార్పీఎస్ […]

Read More
దళితుల భూమిని విడిపించాలి

దళితుల భూమిని విడిపించాలి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని సర్వేనం.363లో ఉన్న దళితుల భూమిని కబ్జాదారులు అక్రమంగా పట్టా చేయించుకుని వారిపైనే అక్రమ కేసులు బనాయించడం దారుణమని కేవీపీఎస్​రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంతటి కాశన్న అన్నారు. గురువారం కేవీపీఎస్ ​ఆధ్వర్యంలో స్థానిక సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 1957లో దళితులకు ఇచ్చిన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అక్రమంగా పట్టాలు చేయించుకోవడమే కాకుండా ఆ […]

Read More
దళిత సర్పంచ్​పై దాడిచేసిన వారికి శిక్షించాలి

దళిత సర్పంచ్​పై దాడిచేసిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత సర్పంచ్​పై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దళిత బహుజన హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంగమేశ్వర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తుకారాం, దళిత సంఘాల జేఏసీ నాయకులు విజయ్​కుమార్​ మాట్లాడుతూ.. చిలపల్లి గ్రామంలో దళిత సర్పంచ్​పై దాడిచేయడం హేయమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధులపై రాజకీయ నాయకులు దాడిచేస్తుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. […]

Read More
దళిత ఎమ్మెల్యేలపై దాడి హేయం

దళిత ఎమ్మెల్యేలపై దాడి హేయం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ గుండాల దాడి హేయమైనచర్య అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్), ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేపై దాడిచేసిన దుండగుల దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్యం మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలేస్ హోటల్ లో ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు […]

Read More