Breaking News

KOTI

ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభం

ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్​లోని కోఠి ఉమెన్స్ కాలేజీ బస్టాప్​లో ఆర్టీసీ కార్గో పార్సిల్ పాయింట్ ను హయత్​నగర్​డీవీఎం విజయభాను మంగళవారం ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో పార్సిల్​సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మిధాని డిపో మేనేజర్ టి.కిషన్ రావు, సీఐ నమ్రత, మిధాని డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టీం బి.నాగరాజు, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.

Read More

గోకుల్​చాట్​ ఓనర్​కు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్:​ తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు కోరలు చాస్తున్నది. తాజాగా హైదరాబాద్​ కోఠిలోని గోకుల్​ చాట్​ యాజమాని విజయ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు దుకాణాన్ని మూసివేయించారు. షాప్​లో పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్​కు తరలించారు. దీంతో ఇటీవల గోకుల్​చాట్​కు వెళ్లిన వారిలో ఆందోళన మొదలైంది. అధికారులు ఇటీవల షాపునకు వెళ్లినవారి వివరాలు సేకరిస్తున్నారు.

Read More