Breaking News

JOURNALISTS

జర్నలిస్ట్ ల సమస్య లు పరిష్కరించాలి

-ఎంపి,ఎమ్మెల్యే లకు వినతిపత్రాలు ఇవ్వాలి-రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బండి విజయ్ కుమార్ సామాజిక సారథి , మహబూబ్ నగర్ : ప్రభుత్వం జర్నలిస్ట్ ల సమస్య లను పరిష్కరించాలని ఎంపీ లకు, జిల్లా ఎమ్మెల్యే లకు వినతి పత్రాలు ఇవ్వాలని టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన ఆయన మాట్లాడుతు అనేక […]

Read More

జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకోబోం

సామాజిక సారథి, మహబూబ్ నగర్: ప్రజలకు ప్రభుత్వాలకు వారథిగా ఉంటూ నిస్వార్థంగా వార్తలు రాస్తున్న విలేకర్లపై దాడులకు పాల్పడితే సహించబోమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జర్నలిస్టు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గండీడ్ మండల వెలుగు రిపోర్టర్ రామకృష్ణారెడ్డి రైతుల కష్టాలపై వార్తలు రాయడంతో, గండీడ్ మండలం ఎంపీపీ మాధవి అసభ్యపదజాలంతో దుషించారని ఆరోపించారు. ఇదే విషయాన్ని బాధిత రిపోర్టర్ పేపర్లో వార్తగా […]

Read More
ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా జర్నలిస్టులు

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా జర్నలిస్టులు

కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నియంత్ర నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోరారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామని స్పష్టంచేశారు. ఆయా రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, […]

Read More
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి పొడిగింపు

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి పొడిగింపు

సారథి న్యూస్, విజయవాడ: ఆంధ్రప్రదేశ్​రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి జూన్ 30 నాటికి ముగిసిందని, మరో మూడునెలల పాటు పెంచుతున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 1 నుంచి సెప్టెంబర్​ 30వ తేదీ వరకు కొత్త కార్డులను జారీచేయడం లేదా, కరోనా పరిస్థితి ఇలాగే ఉంటే మరోసారి కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు ఈ విషయాన్ని గమనించి సంబంధిత జిల్లా సమాచార పౌర […]

Read More

జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: జర్నలిస్టులందరికీ కరోనా వైద్యపరీక్షలు చేయించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు. సోమవారం బీఆర్​కే భవన్ లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. విధుల నిర్వహణలో జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్​లు కచ్చితంగా కట్టుకోవాలని కోరారు.

Read More
జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ నేపథ్యంలో జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు బోడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దఅంబర్ పేటకు చెందిన వీరమళ్ల వంశీకృష్ణ, అతని స్నేహితులు దివేష్, శ్రీకాంత్, సతీష్ హయత్ నగర్, మన్సురాబాద్ డివిజన్లకు చెందిన ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరమళ్ల వంశీకృష్ణ మాట్లాడుతూ..19 రోజులుగా నిరుపేదలను […]

Read More