సారథి న్యూస్, హయత్నగర్: రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా హయత్నగర్డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్ట, బంజారాకాలనీ, అంబేద్కర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ హయత్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో తరలి వెళ్లి వరద నీళ్లలో చిక్కిన బాధితులను తాడు సాయంతో ఎత్తు ప్రదేశానికి తరలించారు. బాధితులందరికీ పునరావాసం […]
సారథి న్యూస్, ఎల్బీ నగర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలుపడి బురదమయంగా మారాయి. మరమ్మతులు చేపట్టడంలో జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం హయాత్నగర్ డివిజన్ పరిధిలోని అన్మగల్, హయత్నగర్ లో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు దాసరమొని శ్రీనివాస్ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ కాలనీ, వెంకటాద్రికాలనీ, సత్యనారాయణ కాలనీల్లో వరి నాట్లు వేసి నిరసన […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: భారత్– చైనా సరిహద్దులో అమరుడైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంతోష్ బాబు చిత్రపటానికి అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు ఉగాది ఎల్లప్ప ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా మాజీ కౌన్సిలర్ కళ్లెం రవీందర్ రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ యాదగిరి యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ అశోక్, చారి, జనార్దన్, ఉగాది బల్లు, పిడుగు ప్రవీణ్, ప్రేమ్, ఉజ్వల్ శివాజి, శంకర్, […]
తెలంగాణ జాగృతి, దివ్యాంగులు సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ సమయంలో హయత్ నగర్, మన్సురాబాద్ డివిజన్ల పరిధిలో 60 మంది దివ్యాంగులకు తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి నల్లగొండ శ్రీనివాసులు, వనస్థలిపురం డివిజన్ జాగృతి అధ్యక్షులు చింతల రవి బియ్యం, నిత్యావసర సరుకులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు దివ్యాంగులకు సేవా […]