సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ఇళ్లు కట్టామని తాము ఒకచోట చెబితే కాంగ్రెస్నేతలు మరోచోటుకు వెళ్లారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భీమ్రావు వాడ వివాదం అందరికీ తెలిసిందేనని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతల తీరు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుందిగా ఉందని ఎద్దేవాచేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో రూ.16.30 కోట్ల వ్యయంతో ఆరు థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ మేయర్బొంతు రామ్మోహన్వెల్లడించారు. బుధవారం ఉప్పల్ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి కాప్రా సర్కిల్లో పరిధిలో పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్బీ నగర్జోన్ పరిధిలో రూ.29.25 కోట్ల అంచనా వ్యయంతో 13 థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ థీమ్ పార్కులలో యోగా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్లు ఉంటాయన్నారు. ఢిల్లీ, […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆయన ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు.. అంతకు మించి ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో రాష్ట్ర రాజధానిలో హల్ చల్ చేసిన వ్యక్తి. ఎన్నికలైనా, పార్టీ కార్యక్రమాలైనా హడావుడి, హంగామా చేయడం ఆయనకు రివాజు. అనుకోకుండా, అనివార్యంగా ఈ మాజీ మంత్రి అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యారు. కొద్దికాలం వరకూ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు.. ఇప్పుడు […]