Breaking News

GREATER

గ్రేటర్​ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్​ డ్రామాలు

గ్రేటర్​ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్​ డ్రామాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్​ఇళ్లు కట్టామని తాము ఒకచోట చెబితే కాంగ్రెస్​నేతలు మరోచోటుకు వెళ్లారని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో జరిగిన భీమ్​రావు వాడ వివాదం అందరికీ తెలిసిందేనని అన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్​ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్​ నేతల తీరు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుందిగా ఉందని ఎద్దేవాచేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని […]

Read More
రూ.123 కోట్లతో 50 థీమ్ పార్కులు

రూ.123 కోట్లతో 50 థీమ్ పార్కులు

సారథి న్యూస్, హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో రూ.16.30 కోట్ల వ్యయంతో ఆరు థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ మేయర్​బొంతు రామ్మోహన్​వెల్లడించారు. బుధ‌వారం ఉప్పల్​ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో క‌లిసి కాప్రా స‌ర్కిల్‌లో పరిధిలో పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్​బీ నగర్​జోన్ పరిధిలో రూ.29.25 కోట్ల అంచనా వ్యయంతో 13 థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ థీమ్ పార్కుల‌లో యోగా, వాకింగ్ ట్రాక్‌, ఓపెన్ జిమ్‌లు ఉంటాయన్నారు. ఢిల్లీ, […]

Read More
దానం ఎక్కడ?

దానం ఎక్కడ?

సారథి న్యూస్, హైదరాబాద్: ఆయన ఒకప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు.. అంతకు మించి ముఖ్యమంత్రిగా డాక్టర్ ​వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో రాష్ట్ర రాజధానిలో హల్‌ చల్‌ చేసిన వ్యక్తి. ఎన్నికలైనా, పార్టీ కార్యక్రమాలైనా హడావుడి, హంగామా చేయడం ఆయనకు రివాజు. అనుకోకుండా, అనివార్యంగా ఈ మాజీ మంత్రి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యారు. కొద్దికాలం వరకూ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు.. ఇప్పుడు […]

Read More