Breaking News

DEPUTY SPEAKER

వరద బాధితులు భయపడొద్దు

వరద బాధితులు భయపడొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: మూడు రోజుల క్రితం కురిసిన అకాలవర్షాలకు తీవ్రంగా నష్టపోయిన అడ్డుగుట్ట డివిజన్ లోని చంద్రబాబు నాయుడు నగర్ కు చెందిన ముప్పు బాధితులను డిప్యూటీ స్పీకర్​తిగుళ్ల పద్మారావుగౌడ్​పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి, బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రకృతి ప్రళయం కారణంగా చాలా ప్రాంతాలను అతలాకుతలం చేసిందన్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

Read More
ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా

ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారిన ప్రముఖులు, రాజకీయ నాయకులు పడుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్​కోన రఘుపతికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కోన రఘువతి తెలిపారు.

Read More