Breaking News

CRIMINAL

పోలీసులకు గురిపెట్టాడు

పోలీసులకే గురిపెట్టాడు

ఢిల్లీ: పోలీసుల మీదకు రివాల్వర్​ గురిపెట్టిన ఓ దోపిడీ దొంగను గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని అండ్రూస్​ గంజ్​కు చెందిన ఓవ్యక్తి ప్రజలను బెదిరిస్తూ డబ్బు, నగలు దోపిడీ చేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదుతో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో ఆ క్రిమినల్​ ఓ పోలీస్​ను రివాల్వర్​తో కాల్చబోయాడు. అప్రమత్తమైన మరో కానిస్టేబుల్​ చాకచక్యంగా అతడిని వెనుకనుంచి పట్టుకొన్నాడు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్​కు తరలించారు.

Read More

బుల్లెట్​ గాయాలతోనే దూబే మృతి

లక్నో: మోస్ట్​వాంటెడ్​ క్రిమినల్​, గ్యాంగ్​స్టర్​ వికాస్​దూబే ఇటీవల పోలీసులు ఎన్​కౌంటర్​లో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడి పోస్ట్​మార్టం అనంతరం పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వికాస్​దూబే బుల్లెట్ల గాయాలతో అయిన రక్తస్రావంతోతో చనిపోయాడాని పోస్ట్​మార్టం నివేదికలో తేలింది. కాన్పూర్​లో జూలై 10న జరిగిన ఎన్​కౌంటర్​లో దూబే మృతిచెందాడు. దూబేను కాన్పూర్​కు తీసుకెళ్తుండగా కారు బోల్తాపడిందని.. ఈక్రమంలో అతడు పారిపోయేందుకు యత్నిస్తుండగా ఎన్​కౌంటర్​ చేశామని పోలీసులు చెప్పారు. అంతకుముందు తనను అరెస్ట్​ చేయడానికి వెళ్లిన ఎనిమిది […]

Read More