Breaking News

CHIRANJEEVI

కొరటాలకు భారీ ఆఫర్​

వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివకు భారీ ఆఫర్​ వచ్చింది. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్​ వారి బ్యానర్​లోని చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బన్నీతో పుష్ప, మహేష్​తో సర్కారు వారి పాట చిత్రాలను తెరకెక్కిస్తున్నది. తర్వాత చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. మైత్రీ వారు కొరటాలకు భారీ పారితోషికం కూడా ఆఫర్​ చేసినట్టు సమాచారం. 2021లో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఈ […]

Read More

బడ్జెట్ తగ్గాలి.. సినిమా కంప్లీట్​ కావాలి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. అయితే కరోనా భారీ బడ్జెట్ చిత్రాల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కబోయే సినిమాల షూటింగ్​లు కూడా తిరిగి మొదలు పెట్టడానికి సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలకు పెరగనున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని నటీనటులు, ఇతర టెక్నీషియన్లు వారి రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బాగుండు అన్న వాదనకూడా వినిపిస్తోంది. ఈ విషయాలు పక్కన పెడితే ‘ఆచార్య’ సినిమా విషయంలో చిత్ర బృందం […]

Read More

మెగాస్టార్​ సినిమాలో సుహాసిని

గతేడాది మోహన్​లాల్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్​ బస్టర్ మలయాళం మూవీ ‘లూసిఫర్’. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ కానుంది. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కు తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో కీలకమైన మార్పులు చేస్తున్నారట. అయితే ఈ సుజీత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. లూసిఫర్ తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. మలయాళంలో ఇండస్ట్రీ హిట్​గా నిలిచింది ‘లూసిఫర్’. మోహన్ లాల్ పోషించిన పాత్ర చిరంజీవికి తెగ నచ్చేసి […]

Read More

రామ్ కొత్త సినిమా

చాక్లెట్ బాయ్ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే ‘రెడ్‌’ సినిమాను పూర్తిచేశాడు. తాజాగా మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడట. ఇటీవల చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రం రూపొందించిన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ కొత్త చిత్రం ఉంటుందట. ఇటీవల సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ రామ్ కు నచ్చిందట. అందుకే ఆ సినిమాకు ఎస్ అన్నట్టు సమాచారం.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించే […]

Read More

15 తర్వాత ఏపీలో షూటింగులు

సారథి న్యూస్, అమరావతి: ఈ నెల 15 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయని, దీంతో షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని జగన్‌ చెప్పారన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారన్నారు. విశాఖలో స్టూడియోకు గతంలో వైఎస్‌ చేసిన భూ కేటాయింపులను పునపరిశీలిస్తామని సీఎం […]

Read More
హిట్ కాంబో రిపీట్

హిట్ కాంబో రిపీట్

మళ్లీ చిరంజీవి సినిమాలో విజయశాంతి రాజకీయాల్లో పాల్గొనడం కారణంగా చాలాకాలంగా సినిమాలు చేయడం లేదు లెజెండరీ హీరోయిన్ విజయశాంతి. కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతోతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో విజయశాంతి తన ఇమేజ్ కి తగ్గ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి అందరినీ మెప్పించారు. సినిమా హిట్ తో కెరీర్ కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో ఆమె ఓ […]

Read More