‘నా పేరు మీనాక్షి’ ‘ఆమెకథ’ సీరియల్స్లో హీరోయిన్గా నటిస్తున్న నవ్యస్వామికి కరోనా సోకినట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరు బుల్లితెర నటులు ప్రభాకర్, హరికృష్ణకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా నవ్యకు కరోనా సోకడంతో టీవీ ఆర్టిస్టుల్లో భయం నెలకొన్నది. నవ్య రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. దీంతో డాక్టర్లు కరోనా పరీక్షలు చేయగా ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. వరుసగా బుల్లితెర స్టార్లు కరోనా బారిన పడుతుండటంతో టీవీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఇటీవల నవ్యతోపాటు షూటింగ్లో పాల్గొన్నవారందరికీ […]
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్లో ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జూన్ చివరి నాటికి 60వేల కేసులు వస్తాని అంచనా వేశామని, కానీ 26వేల కేసులే వచ్చాయని ఆయన చెప్పారు. రోజు నమోదయ్యే కేసుల సంఖ్య కూడా వారం రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. నాలుగు వేల కౌంట్ నుంచి 2500కు తగ్గిందని చెప్పారు. గత 24 గంటల్లో 2,199 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 29, మేడ్చల్ లో 13, సంగారెడ్డి జిల్లాలో 21 చొప్పున మొత్తం కేసుల సంఖ్య 16,339కి చేరింది. రాష్ట్రంలో 8,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా మరో ఏడుగురు మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య […]
ఈజిప్ట్ దేశంలోని అలెగ్జాండ్రియా దేశంలోని ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగి ఏడుగురు కరోనా రోగులు మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. పొగతో ఊపిరాడక కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారులు తేల్చారు. ఆసుపత్రిలోని ఎయిర్ కండీషనర్ నుంచి మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈజిప్ట్ సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లనే అగ్నిప్రమాదం సంభవించిందని […]
జెనీవా: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ముప్పు ఇప్పట్లో తొలగేలా లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ టెండ్రోస్ అధనామ్ గెబ్రియేసన్ స్పష్టం చేశారు. వైరస్ గురించి డబ్ల్యూహెచ్వోకు చైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆరు నెలలు అయిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైరస్ వ్యాప్తి చెందేందుకు వాతావరణం అనువుగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా మరింత మంది ఈ వైరస్ బారినపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైరస్ ముగిసిపోవాలని, మన సాధారణ జీవితాలు కొనసాగించాలని […]
ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్ ప్రారంభించిన ‘ఆహా’ ఓటీటీలో తమన్నా ఓ టాక్షో చేయనున్నట్టు సమాచారం. ఇందుకు బన్నీ ఆమెను ఒప్పించాడని టాక్. కరోనా ప్రభావంతో ఇప్పట్లో థియేటర్లు ఒపెన్ కావడం కష్టమే. ఈ నేపథ్యంలో తారలందరూ ఓటీటీ వెంట పడుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఆర్జీవీ అయితే ఓటీటీని ఓ రేంజ్లో వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలు తగ్గిన మిల్కీ బ్యూటీ ఆహాలో టాక్ షోలో వ్యాఖ్యాతక చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఎక్కడైనా తింటే బిల్లు కడతాం. కానీ, కొన్ని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు మాత్రం మీరు తినకున్నా సరే.. బిల్లు మాత్రం కట్టాల్సిందేనని చెబుతున్నాయి. ఇది విన్న విద్యార్థుల పేరెంట్స్ నోరెళ్ల బెడుతున్నారు. అనేక ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, సెమీ రెసిడెన్షియల్గా నడుస్తున్నాయి. సెమీ రెసిడెన్షియల్ అంటే విద్యార్థి ఉదయం వెళ్లేటప్పుడు ఇంట్లో టిఫిన్ తిని స్కూలుకో, కాలేజీలో వెళ్తాడు. మధ్యాహ్నం భోజనం పెడతారు. సాయంత్రం క్లాసులు పూర్తయిన తర్వాత కూడా వారికి స్టడీ […]
న్యూఢిల్లీ: కరోనా మరో క్రీడాకారుడిని బలి తీసుకుంది. ఢిల్లీ క్లబ్ మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్ (53).. వైరస్ బారినపడి మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. దోబల్ పెద్ద కుమారుడు సిద్ధాంత్.. రాజస్థాన్ తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడుతుండగా, చిన్న కుమారుడు ఎకాన్ష్ ఢిల్లీ అండర్–23 టీమ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్లబ్ క్రికెట్లో ప్రముఖ క్రికెటర్గా ఉన్న దోబల్.. ఢిల్లీ అండర్–23 టీమ్కు సహాయక సిబ్బందిగా కూడా పనిచేశాడు. దీర్ఘకాల వ్యాధులకు […]