Breaking News

BONALU

వేడుకగా బోనాల పండగ

వేడుకగా బోనాల పండగ

సారథి, వేములవాడ: ప్రతి సంవత్సరం మృర్గశిర కార్తెలో బోనాల పండగ జరుపుకోవడంతో పాటు పెద్దమ్మ, దుర్గమ్మ దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే శుక్రవారం బోనాల పండగను ఘనంగా జరుపుకున్నారు. అమ్మవార్ల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ పట్టణంలోని ముదిరాజ్ కులస్తుల బోనాల వేడుక సందర్భంగా అమ్మవార్లను ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు.

Read More
సల్లంగా సూడు పోచమ్మ తల్లి

సల్లంగా సూడు పోచమ్మ తల్లి

సారథి న్యూస్, కంగ్టి, నారాయణఖేడ్: ‘అందరినీ సల్లంగా సూడు పోచమ్మ తల్లి’ అంటూ మహిళలు, ఆడపడుచులు అమ్మవారిని వేడుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో ఘనంగా బారడీ పోచమ్మ ఉత్సవాలు నిర్వహించారు. గ్రామశివారులో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పెద్దసంఖ్యలో మహిళలు కలశాలు, బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాగణం మార్మోగింది. బోనాలు, ఎడ్ల బండ్లు […]

Read More
గవర్నర్​ను కలిసిన సీఎం కేసీఆర్

గవర్నర్​ను కలిసిన సీఎం కేసీఆర్

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్​రాజన్ ను సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజ్ భవన్ లో కలిశారు. హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ శుభసందర్భంగా కలిసి బొకే అందజేశారు. అమ్మవారిని పూజించి కరోనా వైరస్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని వేడుకోవాలని గవర్నర్​ను కోరారు.

Read More

నిరాడంబరంగా పెద్దమ్మ తల్లి బోనాలు

సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని వేడుకలను, పండగలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగను కొంతమంది పరిమిత సంఖ్యలో పెద్దల సమక్షంలోనే నిర్వహించారు. రెండు సదరు బోనాలతో జమిడిక చప్పులతో ఊరేగింపుగా దేవాలయం వద్దకు చేరుకున్నారు. కరోనా మహమ్మారి పారిపోయి పిల్ల, జల్ల, గొడ్డు, గోదా, పాడిపంటలను సల్లంగా చూడమని మొక్కుతూ యాటలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముదిరాజ్ […]

Read More

బోనాలు లేనట్లే..

సారథి న్యూస్, హైదరాబాద్​: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈ ఏడాది బోనాల ఉత్సవాలను సాదాసీదాగానే జరుపుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి.. ఇప్పటికే చాలా ఆలయాలు భక్తుల దర్శనానికి నోచుకోవడం లేదు. అర్చకులే నిత్యపూజల తంతును కొనసాగిస్తున్నారు. కంటైన్​మెంట్​ జోన్లలో అయితే గుడి తలుపులు తెరుచుకోవడం లేదు. అయితే జూన్​ 25 నుంచి ప్రారంభం కావాల్సిన గోల్కొండ బోనాలు, జులై 12న సికింద్రాబాద్ మహంకాళి, జులై 19న హైదరాబాద్ బోనాలు ఉండబోవని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌‌ర‌‌ణ్ […]

Read More