Breaking News

BEST TEACHERS

ఉత్తమ టీచర్లకు ఘనసన్మానం

ఉత్తమ టీచర్లకు ఘనసన్మానం

సారథి న్యూస్, బిజినేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో మంగళవారం డీఈవో గోవిందరాజులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. మండలంలోని వట్టెం బాలుర ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఉపాధ్యాయిని కల్పనను సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో కె.భాస్కర్​రెడ్డి, టీచర్లు ఝాన్సీ, సురేష్​ పాల్గొన్నారు.

Read More

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

సారథి న్యూస్, హైదరాబాద్‌: ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి 2019 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కోసం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నదని పాఠశాల విద్య డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు http://mhrd.gov.in, http://nationalawardstoteachers.mhrd.gov.in వెబ్‌సైట్‌ ద్వారా జులై 6లోగా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

Read More