Breaking News

ARVINDKUMAR_IAS

గ్రీన్‌ అవార్డులు అందుకున్న అరవింద్‌ కుమార్‌

సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మున్సిపల్​ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ లండన్‌లో గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను అందుకున్నారు. మొజాంజాహీ మార్కెట్‌, సచివాలయం, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, యాదగిరిగుట్ట దేవాలయానికి గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు వచ్చాయి. ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్లింగ్స్‌ క్యాటగిరీలో ఈ అవార్డులు లభించాయి. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కాగా, ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో […]

Read More