Breaking News

ALAMPUR

అలంపూర్​– పెద్దమరూర్ వద్ద బ్యారేజీ కట్టితీరుతం

అలంపూర్​– పెద్దమరూర్ వద్ద బ్యారేజీ కట్టితీరుతం

ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదు తెలంగాణ సమాజం పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తోంది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్ రావు సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో మాదిరిగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ – పెద్దమరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు మూడు టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. నదీజలాల విషయంలో తెలంగాణకు […]

Read More
11 ఏళ్లుగా మానని వరద గాయం

11 ఏళ్లుగా మానని వరద గాయం

అన్నీ కోల్పోయిన కృష్ణా, తుంగభద్ర నదీతీర వాసులు ఎవరిని పలకరించినా కన్నీళ్లే నేటికీ ఇండ్లు కట్టలే.. స్థలాలు ఇవ్వలే మద్దూర్ లో నేటికీ అడుగుపెట్టని జిల్లా కలెక్టర్, మంత్రులు సారథిన్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా తుంగభద్ర, కృష్ణానది తీర గ్రామాల ప్రజల్లో నాటి వరద భయం ఇంకా వీడడం లేదు. చిన్నపాటి వర్షం వచ్చిన నదులు పొంగుతాయని, వరద వస్తుందేమోననే గుబులు వెంటాడుతోంది. 11 ఏళ్ల క్రితం..2009 అక్టోబర్​ 2న సంభవించిన ఆ రెండు […]

Read More
పొంగిన వాగులు.. తెగిన రోడ్లు

పొంగిన వాగులు.. తెగిన రోడ్లు

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జిల్లాలోని అలంపూర్​నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీవర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్రాష్ట్ర రహదారి రాయిచూర్ మార్గంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు వెళ్లలేక 40 నుంచి 60 కి.మీ. దూరం మేర గద్వాల మీదుగా ప్రయాణిస్తున్నారు. అలాగే మానవపాడు మండల కేంద్రంలో అమరవాయి వాగు ఉప్పొంగడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని పత్తి పంటలు నీట మునిగాయి. మానవపాడు […]

Read More
కోతకు గురైన రాయిచూర్​రహదారి

కోతకు గురైన రాయిచూర్​ రహదారి

స్తంభించిన వాహనాల రాకపోకలు చిన్నపాటి వర్షమొస్తే ఇదే పరిస్థితి సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ఎప్పటిలాగే జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం బొంకూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర రాయిచూర్​రహదారి కోతకు గురైంది. అర్ధరాత్రి నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. రాయిచూర్​కు వెళ్లాలంటే వయా కలకుంట్ల మీదుగా హైవే నం.44, అలంపూర్ చౌరస్తా వరకు 25 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. మూడేళ్లుగా ఈ పెద్ద వాగుపై బ్రిడ్జిని […]

Read More
చివరి ఆయకట్టు దాకా సాగునీరు

చివరి ఆయకట్టు దాకా సాగునీరు

సారథి న్యూస్​, మానవపాడు(జోగుళాంబ గద్వాల): చివరి ఆయకట్టు దాకా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అలంపూర్​ఎమ్మెల్యే వీఎం అబ్రహం అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో లిఫ్ట్​ మోటార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అలంపూర్​మండలానికి మూడు లిఫ్టులను ఏర్పాటు చేశామన్నారు. అందరం కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషిరాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అలంపూర్​ ఎమ్మెల్యే వీఎం అబ్రహం […]

Read More
రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే..!

రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే..!

నేటికీ పూర్తికాని గ్రంథాలయ భవనం రూ.25లక్షల పైనే నిధులు మంజూరు సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబగద్వాల): అందరికీ ఉపయోగపడే గ్రంథాలయ భవనం అది.. రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉంది. నిధులు మంజూరైనప్పటికీ పూర్తికావడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో 2002లో అలంపూర్ నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి భవన నిర్మాణానికి భూమి పూజచేసి అప్పట్లోనే రూ.8లక్షలు మంజూరు చేశారు. అయితే […]

Read More

67 టెస్టులు.. 21 పాజిటివ్​

సారథిన్యూస్​, అలంపూర్​: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ప్రభుత్వా ఆసుపత్రిలో మంగళవారం 67 మందికి కోవిడ్​ పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. అలంపూర్​ పట్టణంలో 14 మందికి, శాంతినగర్​లో 1, కాశాపూర్​లో 1, పుల్లూర్​లో 2, బుక్కపూర్​లో 1, పెద్దపోతులపాడులో 1, బైరపూర్​లో 1 కేసులు నమోదైనట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.మనోపాడ్ మండలంలో..36 మందికి టెస్టులు చేయగా 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొన్నిపాడులో 1, పుల్లూర్ 3, మద్దూర్ […]

Read More
అలంపూర్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు

అలంపూర్​లో సీసీ కెమెరాల ఏర్పాటు

సారథి న్యూస్​, అలంపూర్​: నేరాలను అరికట్టేందుకు పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్​ రతన్​ కుమార్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘నేనుసైతం’ కార్యక్రమంలో భాగంగా అలంపూర్​ చౌరస్తాలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు నారాయణ గౌడ్ ఆర్థికసాయం చేశారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, సీఐ వెంకట్రామయ్య, ఎస్సై మధుసూదన రెడ్డి, ఏఎస్సై అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

Read More