Breaking News

TELANGANA

ఎమ్మెల్సీ సంబరాల్లో తుపాకీ కలకలం

ఎమ్మెల్సీ సంబరాల్లో తుపాకీ కలకలం

హైదరాబాద్​: నల్లగొండ, హైదరాబాద్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్​రెడ్డి, సురభి వాణీదేవి ​ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ ​శ్రేణుల సంబరాల్లో భాగంగా బాణాసంచా కాల్చడంతో తెలంగాణ భవన్ ​కప్పుకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం టీఆర్ఎస్ ​నేత ఒకరు తుపాకీతో హల్​చల్​ సృష్టించాడు. ఆ పార్టీలో యూత్​వింగ్ ​లీడర్​ కట్టెల శ్రీనివాస్ ఒక్కసారిగా తుపాకీ తీసి పైకి ఎత్తిపట్టడంతో సమీపంలోని కార్యకర్తలు, నాయకులు హతాశులయ్యారు. వెంటనే తుపాకీని దాచిపెట్టాడు. […]

Read More
మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు

హైదరాబాద్​: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించినందుకు వారిని ఆయన అభినందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీలు పసునూరి దయాకర్, బడుగుల లింగయ్య యాదవ్, […]

Read More
తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.మార్చి 19 నుంచి ఆన్​ లైన్ లో అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 5తో ముగియనుంది. ఇంజినీరింగ్ పరీక్షను జూలై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనుండగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షను జూలై 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ.800 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు రూ. […]

Read More
తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ఉద్దేశమే లేదు

తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ఉద్దేశమే లేదు

పార్లమెంట్​లో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ సారథి న్యూస్​, హైదరాబాద్: నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామని గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకున్న బీజేపీ తమ వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. అలాంట బోర్డు ఏర్పాటుచేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పసుపు బోర్డు పెట్టే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. టీఆర్​ఎస్​ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర […]

Read More
ఓటు వేసిన కేటీఆర్​

ఓటు వేసిన కేటీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లోని షేక్​పేట తహసీల్దార్​కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కే.తారక రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్​లో నిలబడి ఓటు వేసి అందరిలోనూ ఉత్సాహం నింపారు.

Read More
ములుగు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

ములుగు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

సారథి న్యూస్, ములుగు: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.కృష్ణ ఆదిత్య తెలిపారు. ఆదివారం శాసనమండలి ఎన్నికల పోలింగ్ సరళిని ములుగు, వెంకటాపురం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎన్నికల కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలో మొత్తం పోలైన ఓట్లలో పురుషులు 5,705 మంది, స్త్రీలు 2,489 మంది వేశారని, పోలింగ్ శాతం […]

Read More
ఓటు వేసిన ప్రముఖులు

ఓటు వేసిన ప్రముఖులు

సారథి న్యూస్, అలంపూర్​: ఇటిక్యాల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పోలింగ్​కేంద్రంలో అలంపూర్​ఎమ్మెల్యే డాక్టర్​వీఎం అబ్రహం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఇక్కడే మాజీ ఎంపీ మందా జగన్నాథం ఓటు వేశారు. మానవపాడు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్​ సరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానవపాడు పోలింగ్ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పరిశీలించారు.

Read More
గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి మే 30న ప్రవేశపరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్​ విడుదలైంది. మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్​3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్​నంబర్, ఆధార్​నంబర్​ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.100 కాగా, 2020–21 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుకున్నవారు మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఫలితాల అనంతరం మెరిట్​ ఆధారంగా విద్యార్థులకు గురుకులంలో అడ్మిషన్​ ఇస్తారు. మరిన్నివివరాలకు […]

Read More