Breaking News

వేములవాడ

బాధిత కుటుంబాలకు పరామర్శ

బాధిత కుటుంబాలకు పరామర్శ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రైతుబంధు సమితి సభ్యుడు పాల నర్సయ్య తండ్రి కొండయ్య ఇటీవల కన్నుమూశాడు. అతని కుటుంబాన్ని సోమవారం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గట్ల మీనయ్య పరామర్శించారు. అలాగే వారం రోజుల క్రితం సౌదీలో చనిపోయిన బోదాసు నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ పరిస్థితి చూసి ఏనుగు మనోహర్ రెడ్డి రూ.ఐదువేలు, […]

Read More
వేములవాడ రాజన్న సన్నిధిలో..

వేములవాడ రాజన్న సన్నిధిలో..

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన రాజన్నసిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం కరీంనగర్ జిల్లా అడిషనల్ ​కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. శాలువతో సత్కారించి లడ్డూప్రసాదం అందజేశారు.వైద్యాధికారి మహేష్ రావుకు రాజన్న ప్రసాదంరాజన్న ఆలయ ఉద్యోగులు కరోనా బారినపడకుండా ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు త్వరితగతిన వాక్సిన్ ఇచ్చినందుకు 100 పడకల ఆస్పత్రి వైద్యాధికారి ఆర్.మహేష్ రావుకు యూనియన్ అధ్యక్షుడు […]

Read More
వేములవాడకు పోటెత్తిన భక్తజనం

వేములవాడకు పోటెత్తిన భక్తజనం

సారథి, వేములవాడ: పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా అడిషనల్​ కలెక్టర్ గరిమా అగర్వాల్ ​దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. పీఆర్వో చంద్రశేఖర్ ఆయనకు కండువా కప్పి లడ్డూప్రసాదం అందజేశారు.

Read More
ఆరోగ్య తెలంగాణ.. సీఎం సంకల్పం

ఆరోగ్య తెలంగాణ.. సీఎం సంకల్పం

డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సారథి, రామాయంపేట: మొక్కలను పెంచి హరిత తెలంగాణను నిర్మించి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్​ ఎంతో కృషిచేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కొనియాడారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అయినప్పటికీ ఈ 10రోజులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలో పల్లెప్రగతిలో కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా ఆమె […]

Read More
రాజన్నకు తీరొక్క మొక్కులు

రాజన్నకు తీరొక్క మొక్కులు

సారథి, వేములవాడ: శాతవాహన అర్బన్ డెవలప్​మెంట్​ చైర్మన్ జీవీ రాంకిషన్ ఆదివారం కుటుంబసమేతంగా దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆత్మీయ స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి లడ్డూ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Read More
రాజన్న సన్నిధిలో ఇంటలిజెన్సీ ఐజీ

రాజన్న సన్నిధిలో ఇంటలిజెన్సీ ఐజీ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వరి స్వామి వారిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజీ ప్రభాకరరావు సందర్శించారు. వారిని ఆలయ అర్చకులు సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు వారిని ఆశీర్వదించారు. లడ్డూప్రసాదం అందజేశారు.

Read More
హంగా పల్లెప్రగతి పనులు

ఉత్సాహంగా పల్లెప్రగతి పనులు

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనుల్లో భాగంగా శనివారం శానిటేషన్, ఇంటింటికీ మొక్కల పంపిణీ చేపట్టారు. వర్షపు నీరు నిలిచే ఎగుడు దిగుడు ప్రాంతాల్లో మొరం పోయించారు. డ్రైనేజీలను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, గ్రామస్తులు, మండల అధికారులు పాల్గొన్నారు.

Read More
కరోనాతో మృతిచెందిన వారికి రూ.10లక్షలు చెల్లించాలి

కరోనాతో మృతిచెందిన వారికి రూ.10లక్షలు చెల్లించాలి

సారథి, వేములవాడ: కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వేములవాడ ప్రెస్​క్లబ్​ అధ్యక్షుడు లాయక్​పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని చెక్కపల్లి రోడ్డులో సర్వేనం.112 […]

Read More