Breaking News

విద్యాసంస్థలు

ఆన్​లైన్​ క్లాసుల పేరిట దోపిడీ

సారథి న్యూస్, చొప్పదండి: ప్రైవేట్​ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ పట్టణ ఉపాధ్యక్షుడు అనుమల్ల కోటేశ్ డిమాండ్​ చేశారు. ప్రైవేట్​, కార్పొరేట్​ విద్యాసంస్థలు కరోనా సాకుతో ఆన్​లైన్​ క్లాసులంటూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని శక్తిభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సమయంలో అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలన్నారు. చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంతోష్, సాయి గణేష్, లక్ష్మీపతి, అఖిల్, […]

Read More

‘ఆన్​లైన్​’ కష్టాలు

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులయ్యే పరిస్థతి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు కొనసాగడమే కష్టతరంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వాలు పలు పరీక్షలను రద్దుచేసి విద్యార్థులను పై తరగతులకు ప్రయోట్​ చేశారు. ఈ సంవత్సరం కూడా ఇప్పట్లో విద్యాసంస్థలు తెరుచుకొనే పరిస్థితి లేదు. దీంతో ప్రైవేట్​, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆన్​లైన్​ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ ఆన్​లైన్​ క్లాసులు వినాలంటే ల్యాప్​టాప్​, కంప్యూటర్​, ట్యాబ్​, లేదా స్మార్ట్​ ఫోన్​ తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఉన్నత వర్గాలు, […]

Read More