Breaking News

రైతు సమన్వయ సమితి

రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ

రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ

సారథి, బిజినేపల్లి: వాతావరణ మార్పులకు అనుసంధానంగా స్థిరస్థాపక కుటుంబాల అభివృద్ధి(ఆర్​ఏహెచ్​యాక్ట్​) అనే పథకం ద్వారా నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్, లట్టుపల్లి, సల్కర్ పేట, వసంతపూర్, వట్టెం గ్రామాలకు చెందిన 231 మంది రైతులకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు పంపిణీ చేశారు. వర్షాధారంగా రైతులకు ఎకరానికి సరిపడా ఒక పత్తి ప్యాకెట్ రెండు కేజీల కంది విత్తనాలు (4:1) నిష్పత్తిలో అంతరపంటగా వేసేందుకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల రైతు […]

Read More
పీఆర్టీయూ, డైరీ, క్యాలెండర్​ఆవిష్కరణ

పీఆర్టీయూ, డైరీ, క్యాలెండర్​ ఆవిష్కరణ

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రగతి భవన్ లో బుధవారం పీఆర్​టీయూ, డైరీ, క్యాలెండర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పార్వతి సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లె అనంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More