Breaking News

రెవెన్యూ చట్టం

చివరి గుడిసె దాకా ఫలితాలు అందాలి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె దాకా వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా వలస పాలనలో అపరిష్కృతంగా ఉన్న నివాసస్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇళ్లు, […]

Read More
పోస్టులోనే రైతుల ఇంటికి పట్టా బుక్కులు

పోస్టులోనే రైతుల ఇంటికి పట్టా బుక్కులు

సారథి న్యూస్, మెదక్: రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. ఈ చట్టం ప్రకారం తహసీల్దార్ ​ఆఫీసుల్లోనే అన్ని పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అలాగే భూమిని కొన్నా, అమ్మినా తహసీల్దార్​ల సమక్షంలోనే చేస్తారని, వాటికి సంబంధించిన పట్టాదారు పాస్​పుస్తకాలు, రిజిస్ట్రేషన్ ​పేపర్లు పోస్టులోనే రైతుల ఇంటికి వస్తాయని తెలిపారు. దీనికోసం రైతులు గతంలో మాదిరిగా ఆఫీసుల చుట్టూ తిరిగాల్సిన పనిలేదన్నారు. బుధవారం మెదక్ […]

Read More
వీఆర్వోల నుంచి భూరికార్డుల స్వాధీనం

వీఆర్వోల నుంచి భూరికార్డుల స్వాధీనం

సారథి న్యూస్, రామడుగు, రామాయంపేట, కౌడిపల్లి: రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి వీఆర్వో వ్యవస్థను రద్దుచేయనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం వీఆర్​వోల నుంచి పలు భూసంబంధిత రికార్డులను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగానే కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలో రికార్డులను తీసుకున్నారు. అలాగే మెదక్​ జిల్లా.. మెదక్ ఆర్డీవో సాయిరాం నిజాంపేట మండలంలోని పలు గ్రామాల వీఆర్వోల వద్ద నుంచి భూరికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ జయరాం, గిర్దవర్ […]

Read More