Breaking News

రామాయంపేట

పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి

పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి

సారథి, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నందిగామ, నస్కల్, నిజాంపేట గ్రామాల పంచాయతీ సిబ్బంది, సఫాయి కార్మికుల వేతనాలు పెంచాలని పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రామయంపేట ఉమ్మడి మండలం సీఐటీయూ నాయకులు సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందని కానీ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం సరికాదన్నారు. మినిమం బేసిక్ పే […]

Read More
పంచాయతీ కార్మికులకూ పీఆర్సీ

పంచాయతీ కార్మికులకూ పీఆర్సీ

సారథి, రామాయంపేట: గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పీఆర్సీని అమలు చేయాలని సీఐటీయూ నాయకులు వెంకట్ ఆధ్వర్యంలో నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల్లో వివిధ కేటగిరీలకు సంబంధించిన కార్మికులకు 11వ పీఆర్సీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. అందరికీ వెంటనే 30శాతం పీఆర్సీని అమలుచేయాలని, కనీసవేతనం రూ.18వేలు నిర్ణయించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది జి.వెంకటేష్, నరేష్, ఎల్లం, రాములు, సుగుణ, రాజు, అనిల్, శ్రీశైలం పంచాయతీ సిబ్బంది […]

Read More
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సారథి, రామాయంపేట: ఈ వర్షాకాలంలో వరిపంటనే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పత్తి, పప్పు దినుసులు, నూనెగింజలను సాగు చేయాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. గురువారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో వానాకాలం పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇచ్చే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు […]

Read More
నకిలీ సీడ్స్ అమ్మితే కఠినచర్యలు

నకిలీ సీడ్స్ అమ్మితే కఠిన చర్యలు

సారథి, రామాయంపేట: ఈ వానాకాలం సీజన్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, ఎవరైనా సీడ్ షాప్ ఓనర్లు నకిలీ సీడ్స్ ను రైతులకు అంటగడితే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీచేసి స్టాక్ రిజిస్టర్, ధరల పట్టిక, బిల్లు బుక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే సంకల్పంతో వ్యవసాయశాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో […]

Read More
నకిలీ సీడ్స్ అమ్మితే జైలుకే

నకిలీ సీడ్స్ అమ్మితే జైలుకే

సారథి, రామాయంపేట: నకిలీ సీడ్స్, ఫర్టిలైజర్ గానీ రైతులకు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసునమోదు చేసి జైలుకు పంపిస్తామని నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ ఫర్టిలైజర్ షాప్ దుకాణాల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పలు విత్తన, ఫర్టిలైజర్ షాపులను ఆయన తన సిబ్బందితో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ సీడ్స్ గురించి ఎలాంటి సమాచారం రైతుల దగ్గర ఉన్నా పోలీస్ సిబ్బంది, […]

Read More
పూటికమట్టితో పంటలకు జీవం

పూడిక మట్టితో పంటలకు జీవం

సారథి, రామాయంపేట: ఉపాధి హామీ పథకం ద్వారా తీస్తున్న పూడిక మట్టి పంటలకు సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. రైతుల పంట సాగుకు అయ్యే ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. భూసారం పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులు సూచిస్తున్నారు. ఉపాధి హామీ పనులు పనిచేస్తున్న కూలీల వద్ద నుంచి ఉచితంగా పూడికమట్టిని తీసుకోవచ్చని, ట్రాక్టర్ కిరాయి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.పూడిక మట్టితో లాభాలు ఇవే […]

Read More
రెక్కలకష్టం వర్షార్పణం

రెక్కలకష్టం వర్షార్పణం

సారథి, రామాయంపేట: ఆరుగాలం శ్రమించి పండించిన బుధవారం రాత్రి కురిసిన భారీవర్షానికి నీటిపాలైంది. రెక్కలకష్టం మట్టిలో కలిసిందని ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిజాంపేట గ్రామానికి చెందిన చౌదర్ పల్లి స్వరూప. తనకున్న రెండెకరాల్లో యాసంగి సీజన్ లో వరి పంట సాగుచేసింది. వరి నూర్పిడి చేసి నెలరోజుల క్రితం నిజాంపేట వ్యవసాయ సబ్ మార్కెట్ లో నిజాంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ కు వడ్లను తీసుకొచ్చింది. ‘మా ఆయన ఆరోగ్యం […]

Read More
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి

సారథి, రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో భారీఎత్తున అవినీతి జరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. మొన్న సుతారి పల్లి, నిన్న క్యాట్రియల్ గ్రామంలో రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఒక్కో సంచికి 8కిలోల వరకు ఎక్కువ తూకం వేశారని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు శివరాములు, పట్టణాధ్యక్షుడు శంకర్ గౌడ్, ప్రదానకార్యదర్శి […]

Read More